Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • గొడ్డలితో భార్య-కూతురిని నరికి చంపేశాడు..
  • తెలంగాణ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు
  • టోల్ చార్జెస్ పెంపుపై నితిన్ గడ్కరీకి లేక రాసిన మంత్రి వేముల
  • ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హలీడేస్..
  • రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
సెమీస్‌లో బెంగాల్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి

సెమీస్‌లో బెంగాల్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌

Sat 04 Feb 03:44:58.038266 2023

- రంజీ ట్రోఫీ 2023
ముంబయి : డిఫెండింగ్‌ చాంపియన్‌ మధ్యప్రదేశ్‌ రంజీ ట్రోఫీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆంధ్రప్రదేశ్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందిన మధ్యప్రదేశ్‌ సెమీస్‌ బెర్త్‌ దక్కించుకుంది. 245 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి నాల్గో రోజులోనే మధ్యప్రదేశ్‌ ఛేదించింది. ఉత్తరాఖాండ్‌పై కర్ణాటక ఇన్నింగ్స్‌ 281 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఉత్తరాఖాండ్‌ వరుసగా 116, 209 పరుగులకు కుప్పకూలగా.. కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లోనే 606 పరుగుల భారీ స్కోరు సాధించింది. జార్ఖండ్‌పై బెంగాల్‌ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. జార్ఖండ్‌ వరుసగా 173, 221 పరుగులు చేయగా బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 328 పరుగులు చేసింది. 67 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఓ వికెట్‌ కోల్పోయి ఛేదించింది. మరో క్వార్టర్‌ఫైనల్లో సౌరాష్ట్ర, పంజాబ్‌ గట్టిగా పోటీపడుతున్నాయి. 252 పరుగుల ఛేదనలో పంజాబ్‌ ప్రస్తుతం 52/2తో కొనసాగుతుంది. నేడు పంజాబ్‌కు 200 పరుగులు అవసరం కాగా, సౌరాష్ట్ర 8 వికెట్ల కోసం వేచిచూస్తుంది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సాత్విక్‌కు గాయం?
భారత్‌లో పాక్‌ ఆడదు!
మనోలో రాజీనామా
సింధుపైనే ఫోకస్‌!
రష్మిక, తమన్నా స్టెప్పులతో..!
చాంపియన్‌ శ్రీజ
సింధు మెరిసేనా?
రన్నరప్‌ హైదరాబాద్‌ గ్లోబ్‌ ఎఫ్‌సీ
త్వరలోనే ఒలింపిక్స్‌ బిడ్‌!
సాత్విక్‌ జోడీకి టైటిల్‌
తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ నిఖత్‌ జరీన్‌
బంగారు నిఖత్‌
పసిడి పంచ్‌
మనుకు కాంస్యం
ఇంగ్లాండ్‌, శ్రీలంక, యుఏఈ!
సింధు పరాజయం
రుద్రాంక్ష్‌ కాంస్య గురి
మెస్సిఏ 800 గోల్స్‌
పసిడి పోరుకు నిఖత్‌
ఆ బాధ్యత ఆటగాళ్లదే!
శ్రీకాంత్‌ ఔట్‌
పోరాడినా..
షూటింగ్‌లో భారత్‌కు తొలిస్వర్ణం
సిరీస్‌ నీదా?నాదా?
క్వార్టర్‌ఫైనల్లో నిఖత్‌
ఈ బలహీనత దాటేదెలా?
క్వార్టర్స్‌లో సాక్షి
కివీస్‌ క్లీన్‌స్వీప్‌
కుప్పకూలి..!
ఎ.ఆర్‌ రావుకు టెన్నిస్‌ టైటిల్‌
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.