Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • గొడ్డలితో భార్య-కూతురిని నరికి చంపేశాడు..
  • తెలంగాణ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు
  • టోల్ చార్జెస్ పెంపుపై నితిన్ గడ్కరీకి లేక రాసిన మంత్రి వేముల
  • ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హలీడేస్..
  • రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ముఖేశ్‌ మెమోరియల్‌ 'మల్లయుద్ధ' | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి

ముఖేశ్‌ మెమోరియల్‌ 'మల్లయుద్ధ'

Mon 06 Feb 04:21:26.999938 2023

- ఫిబ్రవరి 9-12 వరకు ఎల్బీ స్టేడియంలో రెజ్లింగ్‌ టోర్నీ
హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో ప్రతిభావంతులైన రెజ్లింగ్‌ క్రీడాకారులను గుర్తించి, ఉపకారవేతనాలు అందించటమే లక్ష్యంగా ముఖేశ్‌ గౌడ్‌ మెమోరియల్‌ 'మల్లయుద్ధ' టోర్నమెంట్‌ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 9 నుంచి 12 వరకు ఎల్బీ స్టేడియంలో జరిగే కుస్తీ పోటీల్లో రూ.35 లక్షల నగదు బహుమతి అందిస్తున్నట్టు ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో నిర్వాహకులు, శ్రేష్ఠ్‌ ఫౌండేషన్‌ ఫౌండర్‌ విక్రమ్‌ గౌడ్‌ ప్రకటించారు. ' మా నాన్న కెరీర్‌ ఓ రెజ్లర్‌గా మొదలైంది. బస్తీ ప్రజల్లో ముఖేశ్‌ గౌడ్‌ పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. రెజ్లింగ్‌ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏదైనా కార్యక్రమం చేయాలని ఆయన తపించేవారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా రెజ్లింగ్‌లో మల్లయుద్ధ చాంపియన్‌షిప్‌ నిర్వహిస్తున్నాం. బాల కేసరి నుంచి 100 ప్లస్‌ కేజీల విభాగం వరకు 17 కేటగిరీల్లో పోటీలు ఉంటాయి. సుమారు వెయ్యి మంది రెజ్లర్లు ఈ పోటీల్లో పోటీపడనున్నారు. ప్రతి విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కుస్తీ క్రీడాకారులను ఎంపిక చేసి జాతీయ, అంతర్జాతీయ పోటీలకు సన్నద్ధమయ్యేందుకు ఆర్థిక సహకారం అందిస్తాం. రాష్ట్రంలో కుస్తీ క్రీడకు పూర్వ వైభవం తీసుకురావటమే లక్ష్యంగా ఈ మల్లయుద్ధ నిర్వహిస్తున్నామని' దివంగత ముఖేశ్‌ గౌడ్‌ కుమారుడు విక్రమ్‌ గౌడ్‌ పేర్కొన్నారు. తెలంగాణ రెజ్లింగ్‌ సంఘం, హైదరాబాద్‌ రెజ్లింగ్‌ సంఘం సహకారంతో 'మల్లయుద్ధ'ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఇక నుంచి ప్రతి ఏడాది నిర్వహిస్తున్నామని విక్రమ్‌ గౌడ్‌ తెలిపారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సాత్విక్‌కు గాయం?
భారత్‌లో పాక్‌ ఆడదు!
మనోలో రాజీనామా
సింధుపైనే ఫోకస్‌!
రష్మిక, తమన్నా స్టెప్పులతో..!
చాంపియన్‌ శ్రీజ
సింధు మెరిసేనా?
రన్నరప్‌ హైదరాబాద్‌ గ్లోబ్‌ ఎఫ్‌సీ
త్వరలోనే ఒలింపిక్స్‌ బిడ్‌!
సాత్విక్‌ జోడీకి టైటిల్‌
తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ నిఖత్‌ జరీన్‌
బంగారు నిఖత్‌
పసిడి పంచ్‌
మనుకు కాంస్యం
ఇంగ్లాండ్‌, శ్రీలంక, యుఏఈ!
సింధు పరాజయం
రుద్రాంక్ష్‌ కాంస్య గురి
మెస్సిఏ 800 గోల్స్‌
పసిడి పోరుకు నిఖత్‌
ఆ బాధ్యత ఆటగాళ్లదే!
శ్రీకాంత్‌ ఔట్‌
పోరాడినా..
షూటింగ్‌లో భారత్‌కు తొలిస్వర్ణం
సిరీస్‌ నీదా?నాదా?
క్వార్టర్‌ఫైనల్లో నిఖత్‌
ఈ బలహీనత దాటేదెలా?
క్వార్టర్స్‌లో సాక్షి
కివీస్‌ క్లీన్‌స్వీప్‌
కుప్పకూలి..!
ఎ.ఆర్‌ రావుకు టెన్నిస్‌ టైటిల్‌
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.