Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • మామ వేధింపులు..అల్లుడు ఆత్మహత్య
  • ఆ సంతృప్తితోనే మా ఫాదర్ కాలం చేశారు : డైరెక్టర్ బాబీ
  • అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలపై హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ క్లారిటీ
  • జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో అంత‌ర్ రాష్ట్ర పొట్టేళ్ల పందెం..
  • తారకరత్నను ఐసీయూ అబ్జర్వేషన్ లో ఉంచారు : చంద్రబాబు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
రాజ్యాంగ లక్ష్యాలను ద్వంసం చేస్తున్న బీజేపీ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

రాజ్యాంగ లక్ష్యాలను ద్వంసం చేస్తున్న బీజేపీ

Sun 27 Nov 04:54:16.454797 2022

- మనువాదుల నుంచి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి
- డీఎస్‌ఎంఎం జాతీయ కార్యదర్శి వి శ్రీనివాసరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
          ఆర్‌ఎస్‌ఎస్‌ కనుసన్నల్లో దేశాన్ని పాలిస్తున్న బీజేపీ రాజ్యాంగలక్ష్యాలను విద్వంసం చేస్తూ.. మరో వైపు రాజ్యాంగ దినోత్సవాలు నిర్వహిస్తున్నదని దళిత శోషణ్‌ ముక్తి మంచ్‌ (డీఎస్‌ఎంఎం) జాతీయ కార్యదర్శి వి శ్రీనివాస రావు విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌ వెస్లీ అధ్యక్షతన 'మనువాదం వద్దు రాజ్యాంగం ముదు'్ద అనే అంశంపై చర్చా గోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు15స్వాతంత్య్ర దినం జనవరి26 గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతలను తగ్గించడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ కనుసన్నల్లో మోడీ పాలన సాగుతున్నదని తెలిపారు. సామాజిక న్యాయానికి విఘాతం కలిగించే ఉద్దేశంతోనే ఎస్సీ,ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టం రద్దు చేశారన్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గారని గుర్తుచేశారు. దళితులపై జరిగిన దాడుల్లో 100కేసులు నమోదయితే 24మందికి మాత్రమే శిక్ష పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్ర్రయివేట్‌ పరం చేస్తూ రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నారనీ, తద్వారా సామాజిక న్యాయాన్ని సమాధి చేస్తున్నదని విమర్శించారు. ఈడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్లలో సామాజిక న్యాయ అన్యాయాన్ని సరిచేయాలన్నారు. దళిత క్రైస్తవులందరికి ఎస్సీ హౌదా కల్పించాలన్నారు ప్రస్తుత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూనే ప్రత్యామ్నాయ ప్రజా ఉద్యమాలను నిర్మించాలన్నారు. ఎమర్జెన్సీ విధించకుండానే అంతకంటే ఎక్కువ నిర్బంధాన్ని అమలు చేస్తుందన్నారు. జాన్‌ వెస్లీ మాట్లాడుతూ సాంస్కృతిక సామాజిక రంగాల్లో సమరశీల పోరాటాలు నిర్మించాలన్నారు. ఈ చర్చావేదికలో టీపీటీపీఎస్‌కే రాష్ట్ర నాయకులు భూపతి వెంకటేశ్వరు, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌ బాబు, ఆవాజ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం డి అబ్బాస్‌, కేజీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం వి రమణ, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి ఆశయ్య, గొర్రెల మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్‌, డి వై ఎఫ్‌ ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌, సీనియర్‌ నాయకులు జి రఘుపాల్‌, పి ఎస్‌ ఎన్‌ మూర్తి, ఎస్సీ ఉపకులాల ఫ్రంట్‌ రాష్ట్ర అధ్యక్షులు కడమంచి రాంబాబు విజరు తదితరులు పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

స్వాతంత్య్ర పోరాటంలో సామాన్యులెందరో...
సాగునీరు పుష్కలం - రాష్ట్రం సస్యశ్యామలం
బ్యాంకింగ్‌ వ్యవస్థలో తిరోగమన విధానాలు
దమ్ముంటే పార్లమెంట్‌ను రద్దు చేసి ముందస్తుకు వెళ్లండి
ఈసారైనా నిధులు పెరిగేనా?
'మన ఊరు-మనబడి' పనులు త్వరగా పూర్తి చేయాలి
నేతలు గెలుస్తున్నారు.. ప్రజలు ఓడుతున్నారు..
ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం ఫిబ్రవరి 9న హైదరాబాద్‌లో మహాధర్నా
మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి..
ఎకరాకు రూ.40 లక్షలు చెల్లించాలి
కరోనా జీరో...
మత్స్యకారులంతా ఐక్యంగా ముందుకెళ్లాలి
జాతీయ మహిళా క్రికెట్‌ జట్టుకు పీర్జాదీగూడ అమ్మాయి
పరిశోధన, అభివృద్ధి రంగాలకు నిధులు పెరగాలి
ఏఎమ్‌ టూ పీఎమ్‌
స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
జవహర్‌ నవోదయ విద్యాలయంలో ఫుడ్‌ పాయిజన్‌..!
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు అనురాధకు పితృవియోగం
సీపీఐ(ఎం) సానుభూతిపరులు..
సృజనాత్మక శక్తుల నగరంగా హైదరాబాద్‌
గవర్నర్‌ బీజేపీ ప్రతినిధే...
ఎంఎస్‌డీఈ అప్రెంటిస్‌ అవగాహన వర్క్‌షాప్‌
2,391 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి
మార్చి 25లోగా సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులు పూర్తవ్వాలి
నందమూరి తారకరత్నకు తీవ్ర అస్వస్థత
వీఐటీ వర్సిటీలో సైబర్‌ సెక్యూరిటీ హ్యాకథాన్‌ 4.0
శాస్త్రీయతతో ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలి
షర్మిల పాదయాత్రకు పోలీసుల నిరాకరణ
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కనీసవేతనాలివ్వాలి
నాబార్డు ద్వారా రూ.3 వేల కోట్ల రుణం
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.