Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • మామ వేధింపులు..అల్లుడు ఆత్మహత్య
  • ఆ సంతృప్తితోనే మా ఫాదర్ కాలం చేశారు : డైరెక్టర్ బాబీ
  • అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలపై హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ క్లారిటీ
  • జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో అంత‌ర్ రాష్ట్ర పొట్టేళ్ల పందెం..
  • తారకరత్నను ఐసీయూ అబ్జర్వేషన్ లో ఉంచారు : చంద్రబాబు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ప్రజల కోసం పోరాటం చేసిన చరిత్ర కమ్యూనిస్టులది | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

ప్రజల కోసం పోరాటం చేసిన చరిత్ర కమ్యూనిస్టులది

Sun 27 Nov 04:53:59.005563 2022

- వారి మద్దతుతో మునుగోడులో టీఆర్‌ఎస్‌ గెలుపు
- నేనూ ప్రజానాట్యమండలిలో పనిచేశా..
- షాట్‌-2022 వీధి నాటకోత్సవాల్లో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న
నవతెలంగాణ- నల్లగొండ
           వందల ఎకరాల భూములున్నా వదిలేసి.. ప్రజల కోసం నిరంతరం పనిచేసిన చరిత్ర కమ్యూనిస్టు నాయకులదని కవి, గాయకులు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. కమ్యూనిస్టుల మద్దతుతో మునుగోడలో టీఆర్‌ఎస్‌ గెలిచిందని చెప్పారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర రెండో మహాసభ సందర్భంగా ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్న రాష్ట్ర నాలుగో వీధి నాటకోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ కార్యక్రమాన్ని కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న ప్రారంభించారు. అనం తరం ఆయన మాట్లాడుతూ.. ప్రజానాట్యమండలి సుదీర్ఘమైన చరిత్ర కలిగి ఉందని చెప్పారు. 1983లో తాను కూడా ప్రజానాట్యమండలిలో పని చేశానని గుర్తు చేసుకున్నారు. ''గల్లీ చిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది'' అన్న పాట పాడగా.. సభ అభిమానులు, కళాకారుల చప్పట్లతో మారు మోగింది. అనంతరం ప్రజానాట్యమండలి ఆధ్వ ర్యంలో గోరటి వెంకన్నను ఘనంగా సన్మానించారు.
పీఎన్‌ఎం రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌, కేవీపీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున, ఆవాజ్‌ రాష్ట్ర నాయకులు సయ్యద్‌ హషం, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి, కార్మిక సంఘం నాయకులు నారి ఐలయ్య, పాటల రచయిత కాకం ఆంజనేయులు, పీఎన్‌ఎం రాష్ట్ర సహాయ కార్యదర్శులు కల్యాణి, జక్కిడి నర్సింహారెడ్డి, కవి, గాయకులు అంబటి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
కళారూపాలు..
           కళారూపాల సమన్వయకర్త, ప్రజానాట్యమండలి రాష్ట్ర సహాయ కార్యదర్శి వేముల సదానంద్‌ ఆధ్వర్యంలో హోరుగాలి, రైతు దేశం, గెలవాలి రేలారేలా.., వీర తెలంగాణ నాటికలు ప్రదర్శించారు. పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ కళారూపాలను తిలకించారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సింగరేణిలో ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ ప్రారంభం
బస్సుల్లో రేడియో ప్రారంభించిన టీఎస్‌ఆర్టీసీ చైర్మెన్‌ వీసీ సజ్జనార్‌
ఎంపీ అవినాశ్‌రెడ్డిని నాలుగు గంటలు విచారించిన సీబీఐ
61 ఏండ్ల వరకు కాంట్రాక్టు అధ్యాపకుల కొనసాగింపు
టీ జూడా నూతన అధ్యక్షునిగా డాక్టర్‌ కౌశిక్‌
విద్యుత్‌ వినియోగదారులపై అదనపు చార్జీలను ఉపసంహరించుకోవాలి
జ్యూట్‌ బోర్డు వద్ద కార్మికుల ధర్నా
గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి రూ. 500 కోట్లు కేటాయించాలి
అదానీ అవకతవకలపై సెబి, ఈడీ విచారణ జరపాలి
ఆ మూడింటికీ బడ్జెట్‌లో నిధులు కేటాయించండి
ప్రారంభమైన స్టార్టప్‌-20 సమావేశం
గ్రూప్‌-4కు 7.41 లక్షల దరఖాస్తులు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్‌ తరహా వైద్యం
కల్వకుంట్ల కవితతో సినీ నటుడు శరత్‌ కుమార్‌ భేటీ
కేసీఆర్‌వి అన్నీ అబద్ధాలే
స్వాతంత్య్ర పోరాటంలో సామాన్యులెందరో...
సాగునీరు పుష్కలం - రాష్ట్రం సస్యశ్యామలం
బ్యాంకింగ్‌ వ్యవస్థలో తిరోగమన విధానాలు
దమ్ముంటే పార్లమెంట్‌ను రద్దు చేసి ముందస్తుకు వెళ్లండి
ఈసారైనా నిధులు పెరిగేనా?
'మన ఊరు-మనబడి' పనులు త్వరగా పూర్తి చేయాలి
నేతలు గెలుస్తున్నారు.. ప్రజలు ఓడుతున్నారు..
ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం ఫిబ్రవరి 9న హైదరాబాద్‌లో మహాధర్నా
మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి..
ఎకరాకు రూ.40 లక్షలు చెల్లించాలి
కరోనా జీరో...
మత్స్యకారులంతా ఐక్యంగా ముందుకెళ్లాలి
జాతీయ మహిళా క్రికెట్‌ జట్టుకు పీర్జాదీగూడ అమ్మాయి
పరిశోధన, అభివృద్ధి రంగాలకు నిధులు పెరగాలి
ఏఎమ్‌ టూ పీఎమ్‌
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.