Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..
  • ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల
  • బిటెక్ విద్యార్థిని అదృశ్యం..
  • హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..
  • కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
అల్లం నారాయణతో సిటీ కళాశాల | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

అల్లం నారాయణతో సిటీ కళాశాల

Thu 01 Dec 03:14:15.96788 2022

- జర్నలిజం విద్యార్థుల ముఖాముఖీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని సీటీ కాలేజీ జర్నలిజం విద్యార్థులు బుధవారం తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్‌ అల్లం నారాయణను కలిశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ముఖాముఖి జరిగింది. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన వాటిని ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఎలక్ట్రానిక్‌ మీడియా సంచలన విషయాలకు సినిమా క్రీడాకారుల వ్యక్తిగత విషయాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నదన్నారు. ఇలాంటి విషయాలకే టీఆర్‌పీ రేటింగ్‌ ఉంటున్నదని ప్రేక్షకులు కూడా విధానం ఏమైనప్పటికీ, సంపాదకుడికి ఉండే స్వేచ్ఛను వారు కోల్పోకూడదని ఆయన విశ్లేషించారు. అన్ని పత్రికల్లో జిల్లా సంచికలు రావటం వల్ల గ్రామీణ విలేకరుల ఆవశ్యకత పెరిగిందనీ, వీరికి తగిన వత్తిగత నైపుణ్యాలను అందించటం , వారి సంక్షేమ బాధ్యతలను నిర్వహించటంలో తెలంగాణ ప్రెస్‌ అకాడెమీ తగిన చర్యలు తీసుకుంటున్నదని అన్నారు.
గ్రామీణ విలేకరులలో భాషా పరమైన నైపుణ్యాలను పెంచటం కోసం మీడియా అకాడమీ ప్రత్యేకంగా వాచకాలను రూపొందించిందని అన్నారు . విద్యార్థులు తమ సొంత అభిప్రాయాలను వ్యక్తంచేయడానికి సామాజిక మాధ్యమాలను వినియోగించవచ్చన్నారు. వాటి ద్వారా వేగంగా భావజాల ప్రసారం సాగుతుందని అన్నారు . మీడియా , రాజకీయాలు తదితర అంశాలపై విద్యార్థులు అడిగిన అనేక ప్రశ్నలకు ఆయన చాలా ఓపిక సమాధానమిచ్చి ప్రెస్‌ అకాడమీ ప్రత్యేకంగా పాదకాలను అందించారు . ముఖాముఖీలో అల్లం నారాయణతో సంభాషించిన విద్యార్థులు ఈ కార్యక్రమం తమకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు . ఈ సందర్భంగా సిటీ కళాశాల తెలుగు విభాగం ప్రెస్‌అకాడమీతో కలసి ' సజనాత్మక రచన ' సర్టిఫికేట్‌ కోర్సును నిర్వహించాలని ప్రతిపాదించగా , ఆయన ఆమోదం తెలిపారు సిటీ కళాశాల జర్నలిజం విద్యార్థులు హరిత , నందిని ఆకాష్‌ , శిరీష , నితిన్‌ , అక్షిత తదితరులతోపాటు కళాశాల సహాయ ఆచార్యులు డా . జె.నీరం , రా కోయి కోటేశ్వర రావు ముఖాముఖీలో పాల్గొన్నారు .

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'మన ఊరు-మనబడి' పనులు త్వరగా పూర్తి చేయాలి
నేతలు గెలుస్తున్నారు.. ప్రజలు ఓడుతున్నారు..
ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం ఫిబ్రవరి 9న హైదరాబాద్‌లో మహాధర్నా
మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి..
ఎకరాకు రూ.40 లక్షలు చెల్లించాలి
కరోనా జీరో...
మత్స్యకారులంతా ఐక్యంగా ముందుకెళ్లాలి
జాతీయ మహిళా క్రికెట్‌ జట్టుకు పీర్జాదీగూడ అమ్మాయి
పరిశోధన, అభివృద్ధి రంగాలకు నిధులు పెరగాలి
ఏఎమ్‌ టూ పీఎమ్‌
స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
జవహర్‌ నవోదయ విద్యాలయంలో ఫుడ్‌ పాయిజన్‌..!
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు అనురాధకు పితృవియోగం
సీపీఐ(ఎం) సానుభూతిపరులు..
సృజనాత్మక శక్తుల నగరంగా హైదరాబాద్‌
గవర్నర్‌ బీజేపీ ప్రతినిధే...
ఎంఎస్‌డీఈ అప్రెంటిస్‌ అవగాహన వర్క్‌షాప్‌
2,391 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి
మార్చి 25లోగా సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులు పూర్తవ్వాలి
నందమూరి తారకరత్నకు తీవ్ర అస్వస్థత
వీఐటీ వర్సిటీలో సైబర్‌ సెక్యూరిటీ హ్యాకథాన్‌ 4.0
శాస్త్రీయతతో ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలి
షర్మిల పాదయాత్రకు పోలీసుల నిరాకరణ
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కనీసవేతనాలివ్వాలి
నాబార్డు ద్వారా రూ.3 వేల కోట్ల రుణం
టీవీవీపీలో జీ.వో.317 అమలుకు అనుమతి
ఆమె చివరి మజిలీ బీజేపీయే కావాలి
లక్ష మోటారు సైకిళ్లను వెంటనే ఇవ్వాలి
ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యుల శిక్షణా తరగతులను ప్రారంభించాలి
పాలసీదారులకు మెరుగైన సేవలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.