Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • 5 డాలర్ల నోటుపై క్వీన్ ఎలిజబెత్ ఫొటో తొలగిస్తాం: ఆస్ట్రేలియా
  • డేటింగ్ యాప్స్‌లో కొలువుల కోత‌
  • అయోధ్యలో రాముడి విగ్రహం కోసం నేపాల్ నుంచి శిలలు
  • కడపలో ఇద్దరు యువకులు దారుణహత్య
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
సీబీఐ అవసరం లేదు.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

సీబీఐ అవసరం లేదు..

Thu 01 Dec 03:23:22.472014 2022

- సిట్‌ లోతుగా దర్యాప్తు చేస్తోంది..
- ఎమ్మెల్యేల ఎర కేసులపై హైకోర్టులో ప్రభుత్వం వాదన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
           ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్‌ దర్యాప్తు పారదర్శకంగా సాగుతోందనీ, అందువల్ల సీబీఐ దర్యాప్తు అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే హైకోర్టులో వాదించారు. దేశంలో సీబీఐ చేపట్టిన ఎన్నో కేసుల దర్యాప్తు వీగిపోతున్నాయని తెలిపారు., సీబీఐ కంటే సిట్‌ అద్భుతంగా దర్యాప్తు స్థాయిలోనే చేస్తోందని చెప్పారు. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరుతూ బీజేపీతో పాటు నిందితులు, సాక్షులు దాఖలు చేసిన పలు రిట్లపై న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయ్ సేన్‌రెడ్డి ఏకసభ్య ధర్మాసనం ఎదుట బుధవారం సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలు తీవ్ర నేరమని దవే వాదించారు. రాజకీయ ఒత్తిడులకు తలొగ్గే అవకాశం లేని విధంగా దర్యాప్తు ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో సిట్‌ దర్యాప్తు కొనసాగుతున్నదనే దానికి, అభియోగాలకు ఆధారాల్లేవన్నారు. మోయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్న వీడియోలు, ఆడియోలు సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు పంపడం పొరపాటేనని చెప్పారు. ఉనికి దెబ్బతినే పరిస్థితి తలెత్తినపుడు పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టలకు మసకబారే నేపథ్యంలో, ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరిగిన సందర్భంలో, పార్టీ అధినేతగా సీఎం వాటిని మీడియాకు ఇస్తే తప్పు లేదన్నారు. బాధ్యత గల పార్టీ అధ్యక్షుడిగా, సీఎంగా ప్రజలకు విషయాలను వివరించి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టిందనీ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గోవాలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని తెలిపారు. ఈ వాదనను బీజేపీ పిటిషనర్‌తో పాటు ముగ్గురు నిందితుల పిటిషనర్ల తరపు లాయర్లు వ్యతిరేకించారు. బీజేపీకి, ముగ్గురు నిందితులకు సంబంధం లేదని ఒకరు, బీజేపీని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం రాజకీయంగా సిట్‌ దర్యాప్తు చేయిస్తోందని మరొకరు వాదించారు. ఇదే కేసులో 41ఎ నోటీసు అందుకున్న తుషార్‌ను అరెస్టు చేయరాదంటూ హైకోర్టు ఆదేశించింది. అన్ని కేసుల విచారణను 6కి వాయిదా వేసింది. ఇదే వ్యవహారంలో ఫోన్‌ ట్యాపింగ్స్‌ జరుగుతున్నాయని పేర్కొంటూ దాఖలైన మరో రిట్‌ను హైకోర్టు కొట్టేసింది. ఎమ్మెల్యేల ఎర కేసులో బెయిల్‌ ఇవ్వాలని ముగ్గురు నిందితులు విడిగా వేసిన కేసులో కౌంటర్‌ వేయాలని సిట్‌ను హైకోర్టు జడ్జి సుమలత ఆదేశించారు. విచారణను గురువారానికి వాయిదా వేశారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తెలంగాణకు అన్యాయం
పేదలకు గుంట భూమి ఇవ్వరా..
రాష్ట్రాలను నిరుత్సాహపరిచింది..
సీఎం సాబ్‌... ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి...
'పశు మిత్రుల'ను సెర్ఫ్‌ ఉద్యోగులుగా గుర్తించాలి
పేదలు గుడిసెలు వేసుకున్న స్థలాలకు పట్టాలివ్వాలి
లోపాలు సరిదిద్దుకుంటేనే మనుగడ
ప్రభుత్వ కేజీ టు పీజీ దేశంలో ఎక్కడా లేదు
గ్రామ పంచాయతీ కార్మికుల హక్కుల పోరాటం
వేతన జీవులకు మొండి చేయి : టీఎస్‌యూటీఎఫ్‌
పాలమూరుకు జాతీయహోదా మరిచిపోవాల్సిందే !
9న మహాధర్నాను విజయవంతం చేయండి
'కాసాని' తల్లి అంత్యక్రియలు పూర్తి
విద్యా వైద్యాన్ని వదిలేసిన పద్దు
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం విశాల ఐక్య వేదిక
పీఆర్సీపై యాజమాన్యంతో టీఈఈజేఏసీ చర్చలు
'యోగాసన' విజేతలకు బహుమతులు ప్రదానం
సీఎం కేసీఆర్‌ను కలిసిన అమిత్‌జోగి
గండ్ర దంపతులకు 'డబుల్‌ ఇండ్ల'పై నిరసన సెగ
మొదలైన మేడారం మినీ జాతర
రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శిగా నవీన్‌మిట్టల్‌ బాధ్యతల స్వీకరణ
బొగ్గు రవాణాలో సింగరేణి రికార్డు
బడ్జెట్‌పై కార్పొరేట్ల స్పందన
కేంద్ర బడ్జెట్‌పై ప్రజా సంఘాల పెదవి విరుపు
తెలంగాణ ఊసే లేదు :వైఎస్‌ షర్మిల
కార్పొరేట్‌ శక్తులకు ఉపయోగపడే బడ్జెట్‌
కేంద్ర బడ్జెట్టా..? కొన్ని రాష్ట్రాల పద్దా...?
ముందే టిక్కెట్లు రిజర్వు చేసుకుంటే రాయితీలు
'ఆపరేషన్‌ స్మైల్‌'తో 2814 మంది పిల్లలకు విముక్తి
ఉపాధ్యాయ బదిలీలకు 59,741 దరఖాస్తులు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.