Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • శ్రీకాకుళం తీరంలో విదేశీ డ్రోన్ కలకలం
  • ఫైర్‌సేఫ్టీ పాటించని గోదాముల నిర్వాహకులపై కఠిన చర్యలు: మంత్రి తలసాని
  • సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఇంట్లో భారీ చోరీ
  • హైదరాబాద్‌లో గోదాంలపై కీలక నిర్ణయం
  • పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌లు 2 గంట‌లకు వాయిదా
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
నేడు ఎయిడ్స్‌ డే | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

నేడు ఎయిడ్స్‌ డే

Thu 01 Dec 03:39:07.162804 2022

- హైదరాబాద్‌లో ర్యాలీ, సభ
- రాష్ట్రంలో 1.55 లక్షల మందికి హెచ్‌ఐవీ
- సొసైటీ వద్ద నమోదు చేసుకోని వారి సంఖ్య 65 వేలు: టిసాక్స్‌ ఏపీడీ డాక్టర్‌ అన్నప్రసన్నకుమారి వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
            ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఆర్టీసీ కళ్యాణమండపం వరకు ర్యాలీ, అనంతరం సభను నిర్వహించనున్నట్టు ఆ సొసైటీ అడిషనల్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అన్నప్రసన్నకుమారి తెలిపారు. బుధవారం హైదరాబాద్‌ కోఠిలోని సొసైటీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. గురువారం నిర్వహించబోయే కార్యక్రమాల్లో వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావుతో పాటు శాక్స్‌తో కలిసి పని చేస్తున్న జాతీయ, అంతర్జాతీయ భాగస్వాములు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, హెచ్‌ఐవీ పాజిటివ్‌ ఉన్న వారు పాల్గొంటారని తెలిపారు. వ్యాధి ప్రబలత ఆధారంగా రాష్ట్రంలో 1.55 లక్షల మంది హెచ్‌ఐవి సోకిన వారున్నారని తెలిపారు. అయితే సొసైటీ వద్ద కేవలం 90 వేల మంది మాత్రమే నమోదు చేసుకున్నారనీ, మిగిలిన 65 వేల మందిని గుర్తించడమే వచ్చే ఏడాది లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఇక నుంచి ప్రజల వద్దకే స్క్రీనింగ్‌ ప్రక్రియను తీసుకెళ్లనున్నామని చెప్పారు. ప్రయివేటు కాలేజీల విద్యార్థుల్లోనూ అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. వ్యాది ప్రబలత 2020లో 0.48 శాతం ఉండగా 2021లో 0.47శాతానికి తగ్గిందని తెలిపారు. 6,84,303 మంది గర్భిణులకు పరీక్షలు నిర్వహించామనీ, 558 మంది హెచ్‌ఐవీ ఉన్న తల్లులు జన్మనివ్వగా ఏడుగురు చిన్నారులు ఆ వైరస్‌తో జన్మించారని చెప్పారు. రాబోయే నాలుగైదు నెలల్లో ఉస్మానియా ఆస్పత్రిలో లింగమార్పిడి శస్త్రచికిత్సల విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. 2030 నాటికి రాష్ట్రంలో కొత్త కేసులు రాకుండా ఉండేందుకు అవసరమైన కార్యాచరణతో ముందుకెళ్తున్నట్టు తెలిపారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తెలంగాణకు అన్యాయం
పేదలకు గుంట భూమి ఇవ్వరా..
రాష్ట్రాలను నిరుత్సాహపరిచింది..
సీఎం సాబ్‌... ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి...
'పశు మిత్రుల'ను సెర్ఫ్‌ ఉద్యోగులుగా గుర్తించాలి
పేదలు గుడిసెలు వేసుకున్న స్థలాలకు పట్టాలివ్వాలి
లోపాలు సరిదిద్దుకుంటేనే మనుగడ
ప్రభుత్వ కేజీ టు పీజీ దేశంలో ఎక్కడా లేదు
గ్రామ పంచాయతీ కార్మికుల హక్కుల పోరాటం
వేతన జీవులకు మొండి చేయి : టీఎస్‌యూటీఎఫ్‌
పాలమూరుకు జాతీయహోదా మరిచిపోవాల్సిందే !
9న మహాధర్నాను విజయవంతం చేయండి
'కాసాని' తల్లి అంత్యక్రియలు పూర్తి
విద్యా వైద్యాన్ని వదిలేసిన పద్దు
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం విశాల ఐక్య వేదిక
పీఆర్సీపై యాజమాన్యంతో టీఈఈజేఏసీ చర్చలు
'యోగాసన' విజేతలకు బహుమతులు ప్రదానం
సీఎం కేసీఆర్‌ను కలిసిన అమిత్‌జోగి
గండ్ర దంపతులకు 'డబుల్‌ ఇండ్ల'పై నిరసన సెగ
మొదలైన మేడారం మినీ జాతర
రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శిగా నవీన్‌మిట్టల్‌ బాధ్యతల స్వీకరణ
బొగ్గు రవాణాలో సింగరేణి రికార్డు
బడ్జెట్‌పై కార్పొరేట్ల స్పందన
కేంద్ర బడ్జెట్‌పై ప్రజా సంఘాల పెదవి విరుపు
తెలంగాణ ఊసే లేదు :వైఎస్‌ షర్మిల
కార్పొరేట్‌ శక్తులకు ఉపయోగపడే బడ్జెట్‌
కేంద్ర బడ్జెట్టా..? కొన్ని రాష్ట్రాల పద్దా...?
ముందే టిక్కెట్లు రిజర్వు చేసుకుంటే రాయితీలు
'ఆపరేషన్‌ స్మైల్‌'తో 2814 మంది పిల్లలకు విముక్తి
ఉపాధ్యాయ బదిలీలకు 59,741 దరఖాస్తులు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.