Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • మామ వేధింపులు..అల్లుడు ఆత్మహత్య
  • ఆ సంతృప్తితోనే మా ఫాదర్ కాలం చేశారు : డైరెక్టర్ బాబీ
  • అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలపై హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ క్లారిటీ
  • జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో అంత‌ర్ రాష్ట్ర పొట్టేళ్ల పందెం..
  • తారకరత్నను ఐసీయూ అబ్జర్వేషన్ లో ఉంచారు : చంద్రబాబు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
సమాజ సంక్షేమాన్ని కాలరాస్తున్న బీజేపీ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

సమాజ సంక్షేమాన్ని కాలరాస్తున్న బీజేపీ

Mon 05 Dec 03:53:30.01564 2022

- విద్యారంగంలో అశాస్త్రీయ భావనలు
- సమాజానికి మంచిది కాదు : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ-మణుగూరు
            కేంద్ర ప్రభుత్వం ఫెడరలిజాన్ని, లౌకికత్వాన్ని, సమాజ సంక్షేమాన్ని కాలరాస్త్తోందని, రాష్ట్ర హక్కులను హరించివేస్తోందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం టిఎస్‌యుటీఎఫ్‌ 4వ విద్యా వైజ్ఞానిక సదస్సు కిషోర్‌సింగ్‌ అధ్యక్షతన ఆదివారం మణుగూరు పట్టణంలోని నాగటి నారాయణ ప్రాంగణంలో (జెడ్పీ కో ఎడ్యుకేషన్‌ పాఠశాల) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీతోపాటు ప్రభుత్వ విప్‌ పినపాక శాసనసభ్యులు, బీఆర్‌ఎస్‌ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సీపీఎస్‌ రద్దు చేయాలని, ఓపీఎస్‌ పునరుద్దరించాలని కోరారు. పాత పెన్షన్‌ విధానాన్ని బలోపేతం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్‌ సంస్థలకు దోచి పెడుతుందని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాభత్యాలు ఇవ్వడంలో మోసం చేస్తుందన్నారు. కోఠారి కమీషన్‌ విధానాలను అమలు చేసి బడ్జెట్‌లో 10 శాతం నిధులు కేటాయించాలన్నారు. జ్యోతిష్యం, అశాస్త్రీయ భావాలు, మూఢనమ్మకాలు విద్యా వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందన్నారు. మూఢ నమ్మకాలు లేని విద్య శాస్త్రీయ ఆలోచనలు పెంచే విద్య, సమాజాభివృద్ధిని పెంపొందిస్తుందన్నారు. సమాజంలో రుగ్మతలు ఇంకా తొలగిపోలేదని, విద్యారంగం వలనే మూఢనమ్మకాలు తొలగించబడతాయని తెలిపారు. కేరళ తరహా విద్యా విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టాలన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలన్నారు. పాఠశాలలు మూతపడటానికి ప్రభుత్వ విధానాలే కారణమని, దానికి ఉపాధ్యాయులను బాధ్యులుగా చేయడం సరికాదన్నారు. సామాజిక అంతరాలు తొలగించాలంటే విద్యను అభివృద్ధి చేయాలన్నారు. ముందుగా పట్టణంలో సంఘం సభ్యులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డీఈవో సోమశేఖరశర్మ, ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గాభవాని, జిల్లా అధ్యక్షులు నాగమల్లేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

స్వాతంత్య్ర పోరాటంలో సామాన్యులెందరో...
సాగునీరు పుష్కలం - రాష్ట్రం సస్యశ్యామలం
బ్యాంకింగ్‌ వ్యవస్థలో తిరోగమన విధానాలు
దమ్ముంటే పార్లమెంట్‌ను రద్దు చేసి ముందస్తుకు వెళ్లండి
ఈసారైనా నిధులు పెరిగేనా?
'మన ఊరు-మనబడి' పనులు త్వరగా పూర్తి చేయాలి
నేతలు గెలుస్తున్నారు.. ప్రజలు ఓడుతున్నారు..
ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం ఫిబ్రవరి 9న హైదరాబాద్‌లో మహాధర్నా
మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి..
ఎకరాకు రూ.40 లక్షలు చెల్లించాలి
కరోనా జీరో...
మత్స్యకారులంతా ఐక్యంగా ముందుకెళ్లాలి
జాతీయ మహిళా క్రికెట్‌ జట్టుకు పీర్జాదీగూడ అమ్మాయి
పరిశోధన, అభివృద్ధి రంగాలకు నిధులు పెరగాలి
ఏఎమ్‌ టూ పీఎమ్‌
స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
జవహర్‌ నవోదయ విద్యాలయంలో ఫుడ్‌ పాయిజన్‌..!
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు అనురాధకు పితృవియోగం
సీపీఐ(ఎం) సానుభూతిపరులు..
సృజనాత్మక శక్తుల నగరంగా హైదరాబాద్‌
గవర్నర్‌ బీజేపీ ప్రతినిధే...
ఎంఎస్‌డీఈ అప్రెంటిస్‌ అవగాహన వర్క్‌షాప్‌
2,391 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి
మార్చి 25లోగా సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులు పూర్తవ్వాలి
నందమూరి తారకరత్నకు తీవ్ర అస్వస్థత
వీఐటీ వర్సిటీలో సైబర్‌ సెక్యూరిటీ హ్యాకథాన్‌ 4.0
శాస్త్రీయతతో ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలి
షర్మిల పాదయాత్రకు పోలీసుల నిరాకరణ
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కనీసవేతనాలివ్వాలి
నాబార్డు ద్వారా రూ.3 వేల కోట్ల రుణం
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.