Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • మామ వేధింపులు..అల్లుడు ఆత్మహత్య
  • ఆ సంతృప్తితోనే మా ఫాదర్ కాలం చేశారు : డైరెక్టర్ బాబీ
  • అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలపై హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ క్లారిటీ
  • జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో అంత‌ర్ రాష్ట్ర పొట్టేళ్ల పందెం..
  • తారకరత్నను ఐసీయూ అబ్జర్వేషన్ లో ఉంచారు : చంద్రబాబు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
లిక్కర్‌ స్కామ్‌లో సీఎం బంధువులున్నా శిక్ష పడాల్సిందే | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

లిక్కర్‌ స్కామ్‌లో సీఎం బంధువులున్నా శిక్ష పడాల్సిందే

Mon 05 Dec 03:53:23.157453 2022

- చంద్రబాబు ఎన్‌డీఏ కూటమిలోకి రావాలి
- తమతో కలిసొస్తే మళ్లీ జగనే సీఎం : కేంద్ర మంత్రి రామదాస్‌ అథవాలే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
           ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో సీఎం బంధువులున్నా శిక్ష పడాల్సిందేననీ, ఎంతటివారున్నా కచ్చితంగా శిక్ష పడుతుందని సామాజికన్యాయ, సాధికారత శాఖ కేంద్ర మంత్రి రామదాసు అథవాలే అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని బేగంపేటలో గల హరితప్లాజాలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీ బీజేపీతోనే ఉంటుందన్నారు. త్వరలోనే రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో భారీ ర్యాలీ తీయబోతున్నామని ప్రకటించారు. కేసీఆర్‌ది ఇప్పటి వరకూ లోకల్‌ పార్టీ అనీ, ఇప్పుడే జాతీయ పార్టీ ప్రారంభించారని తెలిపారు. వేరే రాష్ట్రాల్లో ఆయనకు అస్సలు సపోర్టే ఉండదన్నారు. లిక్కర్‌స్కామ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ వాళ్లు కూడా ఉన్నారని ప్రచారం జరుగుతున్నదని చెప్పారు. ఆ స్కామ్‌లో ఎవరెవరు ఉన్నారనేది విచారణలో తేలుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి ఎన్‌డీఏ కూటమిలో చేరాలని కోరారు. వైఎస్సార్‌సీపీ తమతో కలిసి వస్తే మరోసారి జగన్‌ సీఎం అవుతారన్నారు. బీజీపీ-ఆర్పీఐతో కలిసి వైఎస్సార్‌సీపీ పోటీచేస్తే జగన్‌ను గెలిపించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.
వికలాంగుల సమస్యల
పరిష్కారానికి కృషి చేస్తా : అథవాలే
           వికలాంగుల సమస్యల పరిష్కారానికి తగిన విధంగా కృషి చేస్తానని కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథవాలే చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లో అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక, యువార్డు ఆధ్వర్యంలో వికలాంగుల హక్కుల వేదిక అధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సుమారుగా ఏడు శాతం మంది వికలాంగులు ఉన్నారన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో వికలాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే మహారాష్ట్రలో ఈ శాఖను ఏర్పాటు చేశారని తెలిపారు. కార్యక్రమంలో సాధన మధుసూదన్‌రెడ్డి, హెలెన్‌ కిల్లర్‌ ఇనిస్టిట్యూట్‌కు చెందిన ఉమరాన్‌, లక్ష సాధన ఇనిస్టిట్యూట్‌కు చెందిన పాపారావు తదితరులు పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

స్వాతంత్య్ర పోరాటంలో సామాన్యులెందరో...
సాగునీరు పుష్కలం - రాష్ట్రం సస్యశ్యామలం
బ్యాంకింగ్‌ వ్యవస్థలో తిరోగమన విధానాలు
దమ్ముంటే పార్లమెంట్‌ను రద్దు చేసి ముందస్తుకు వెళ్లండి
ఈసారైనా నిధులు పెరిగేనా?
'మన ఊరు-మనబడి' పనులు త్వరగా పూర్తి చేయాలి
నేతలు గెలుస్తున్నారు.. ప్రజలు ఓడుతున్నారు..
ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం ఫిబ్రవరి 9న హైదరాబాద్‌లో మహాధర్నా
మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి..
ఎకరాకు రూ.40 లక్షలు చెల్లించాలి
కరోనా జీరో...
మత్స్యకారులంతా ఐక్యంగా ముందుకెళ్లాలి
జాతీయ మహిళా క్రికెట్‌ జట్టుకు పీర్జాదీగూడ అమ్మాయి
పరిశోధన, అభివృద్ధి రంగాలకు నిధులు పెరగాలి
ఏఎమ్‌ టూ పీఎమ్‌
స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
జవహర్‌ నవోదయ విద్యాలయంలో ఫుడ్‌ పాయిజన్‌..!
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు అనురాధకు పితృవియోగం
సీపీఐ(ఎం) సానుభూతిపరులు..
సృజనాత్మక శక్తుల నగరంగా హైదరాబాద్‌
గవర్నర్‌ బీజేపీ ప్రతినిధే...
ఎంఎస్‌డీఈ అప్రెంటిస్‌ అవగాహన వర్క్‌షాప్‌
2,391 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి
మార్చి 25లోగా సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులు పూర్తవ్వాలి
నందమూరి తారకరత్నకు తీవ్ర అస్వస్థత
వీఐటీ వర్సిటీలో సైబర్‌ సెక్యూరిటీ హ్యాకథాన్‌ 4.0
శాస్త్రీయతతో ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలి
షర్మిల పాదయాత్రకు పోలీసుల నిరాకరణ
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కనీసవేతనాలివ్వాలి
నాబార్డు ద్వారా రూ.3 వేల కోట్ల రుణం
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.