Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
లక్ష మోటారు సైకిళ్లను వెంటనే ఇవ్వాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

లక్ష మోటారు సైకిళ్లను వెంటనే ఇవ్వాలి

Sat 28 Jan 02:55:11.114614 2023

- బోర్డులోని భవన నిర్మాణ కార్మికుల పెండింగ్‌ క్లయిమ్స్‌ను పరిష్కరించాలి
- మంత్రి మల్లారెడ్డికి బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌
యూనియన్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం గత బడ్జెట్‌ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులకు పంచుతామన్న లక్ష మోటారు సైకిళ్లను వెంటనే అందజేయాలని భవన, ఇతర నిర్మాణరంగ కార్మికుల యూనియన్‌ డిమాండ్‌ చేసింది. వెల్ఫేర్‌బోర్డులో పెండింగ్‌లో ఉన్న క్లయిమ్స్‌ను వెంటనే పరిష్కరించాలని కోరింది. బోర్డు అడ్వైజరీ కమిటీని నియమించాలనీ, బోర్డులోని సెస్సు నిధులను కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితోపాటు డిప్యూటీ కమిషనర్‌కు ఆ యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వంగూరు రాములు, ప్రధాన కార్యదర్శి ఆర్‌.కోటంరాజు వినతిపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...వెల్ఫేర్‌ బోర్డులో రూ.3,700 కోట్ల సెస్సు నిధులున్నాయనీ, వాటిని బోర్డు అడ్వైజరీ కమిటీ నిర్ణయాలతో ఖర్చు చేయాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న 54వేల క్లయిమ్స్‌ని వెంటనే క్లియర్‌ చేయాలని విన్నవించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఇచ్చే రూ.6 లక్షల పరిహారాన్ని రూ.10 లక్షలకు, సాధారణ మరణాలకు ఇస్తున్న లక్ష రూపాయలను రూ.5 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. వివాహం, ప్రసూతి కానుకలు, కార్మికులు చనిపోతే దహన సంస్కార ఖర్చులకు ఇచ్చే రూ. 30 వేలను..లక్ష రూపాయలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. కార్మిక శాఖలోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఈ శ్రమ్‌ కార్డులను కార్మికులందరికీ ఇవ్వాలని కోరారు. వలస కార్మికుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
ఉస్మానియా విశ్వవిద్యాలయ పీహెచ్‌డీ అడ్మిషన్‌ ఫీజు తగ్గించాలి
బీజేపీ విధానాలతో దేశ సమగ్రతకు ముప్పు
హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి
కాంట్రాక్టు జేఎల్‌ల ఫిబ్రవరి వేతనాలు విడుదల
కేటీఆర్‌కు నోటీసులిచ్చే దమ్ము 'సిట్‌'కు ఉందా? : బండి
ఎస్‌హెచ్‌జీల ఖాతాల్లోకి రూ.217 కోట్లు
సేవా కార్యక్రమాల్లో...రాజ్‌ భవన్‌తో కలసి రండి : గవర్నర్‌
ఎయిడెడ్‌ టీచర్ల జీతాలు చెల్లించాలి
రైతుల పేరిట రాజకీయం వద్దు:సింగిరెడ్డి
బీజేపీవి బరితెగింపు దాడులు
హిందూ మతానికి బీజేపీకి సంబంధం లేదు
మన భూములపై అదానీ కార్పొరూట్‌
ఎర్ర బంగారం రికార్డ్‌ బ్రేక్‌
ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర
ఢిల్లీలో కవిత
పరీక్షలు కాదు.. ప్రభుత్వాన్నే రద్దు చేయాలి
ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత....
దేశానికి బీజేపీ ప్రమాదకరం
గ్రామపంచాయతీ జేఏసీ చైర్మెన్‌గా పాలడుగు భాస్కర్‌
భగత్‌సింగ్‌ స్పూర్తితో యువత ముందుకెళ్లాలి
రాజకీయాల వల్లే కళారూపాలకు చెదలు
ఆర్టీసీల పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత
వీఆర్‌ఏ సిద్ధ శ్రీనివాస్‌ కుటుంబానికి రూ.20 లక్షలు ఇవ్వాలి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేట్ల చొరబాటు : టీఎస్‌ యూటీఎఫ్‌
మానవాళి విముక్తి కి మార్క్సిజమే దిక్సూచి
ఆర్టీసీలోకి 166 మంది కానిస్టేబుళ్లు
విద్వేషాలతో దేశాన్ని విడగొడుతున్న బీజేపీ
తెలంగాణ మిల్లెట్‌ మ్యాన్‌ సతీష్‌ మరణం బాధాకరం : మంత్రి నిరంజన్‌రెడ్డి
నిజాం కాలపు నిర్బంధంలో తెలంగాణ మీడియా : దాసు సురేశ్‌
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.