Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
షర్మిల పాదయాత్రకు పోలీసుల నిరాకరణ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

షర్మిల పాదయాత్రకు పోలీసుల నిరాకరణ

Sat 28 Jan 03:05:55.568379 2023

- ఫిబ్రవరి 2 నుంచి చేయాలంటూ సూచన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
              వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల శనివారం నుంచి ప్రారంభించే ప్రజాప్రస్థానం పాదయాత్రకు వరంగల్‌ పోలీసులు అనుమతిని నిరాకరించారు. వచ్చేనెల రెండో తేదీ నుంచి చేపట్టాలంటూ 15 షరతులతో కూడిన అనుమతినిచ్చారు. దీంతో ప్రజాప్రస్థానం పాదయాత్ర వచ్చేనెల రెండో తేదీన నర్సంపేట నియోజకవర్గం శంకరమ్మ తాండా నుంచి పున:ప్రారంభమవుతుందని షర్మిల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే 3,512 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తయ్యిందని వివరించారు. నాలుగు వేల కిలోమీటర్ల మైలురాయి చేరుకునేలా సాగుతుందని పేర్కొన్నారు.
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మిగిలిన ఎనిమిది నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగుతుందనీ, అనంతరం పాలేరు నియోజకవర్గంలోకి అడుగు పెట్టేలా రూట్‌మ్యాప్‌ తయారు చేశామని తెలిపారు. వచ్చేనెల మూడో వారంలో అదే నియోజకవర్గంలో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ముగింపు సభను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇది కేసీఆర్‌ పాలనకు అంతిమయాత్ర అని విమర్శించారు. తమ గొంతు నొక్కేందుకు 15 షరతులు విధించారనీ, అయినా ప్రజా సమస్యలను తెలుసుకోవడమే తమ కర్తవ్యమని తెలిపారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కాంట్రాక్టు జేఎల్‌ల ఫిబ్రవరి వేతనాలు విడుదల
కేటీఆర్‌కు నోటీసులిచ్చే దమ్ము 'సిట్‌'కు ఉందా? : బండి
ఎస్‌హెచ్‌జీల ఖాతాల్లోకి రూ.217 కోట్లు
సేవా కార్యక్రమాల్లో...రాజ్‌ భవన్‌తో కలసి రండి : గవర్నర్‌
ఎయిడెడ్‌ టీచర్ల జీతాలు చెల్లించాలి
రైతుల పేరిట రాజకీయం వద్దు:సింగిరెడ్డి
బీజేపీవి బరితెగింపు దాడులు
హిందూ మతానికి బీజేపీకి సంబంధం లేదు
మన భూములపై అదానీ కార్పొరూట్‌
ఎర్ర బంగారం రికార్డ్‌ బ్రేక్‌
ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర
ఢిల్లీలో కవిత
పరీక్షలు కాదు.. ప్రభుత్వాన్నే రద్దు చేయాలి
ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత....
దేశానికి బీజేపీ ప్రమాదకరం
గ్రామపంచాయతీ జేఏసీ చైర్మెన్‌గా పాలడుగు భాస్కర్‌
భగత్‌సింగ్‌ స్పూర్తితో యువత ముందుకెళ్లాలి
రాజకీయాల వల్లే కళారూపాలకు చెదలు
ఆర్టీసీల పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత
వీఆర్‌ఏ సిద్ధ శ్రీనివాస్‌ కుటుంబానికి రూ.20 లక్షలు ఇవ్వాలి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేట్ల చొరబాటు : టీఎస్‌ యూటీఎఫ్‌
మానవాళి విముక్తి కి మార్క్సిజమే దిక్సూచి
ఆర్టీసీలోకి 166 మంది కానిస్టేబుళ్లు
విద్వేషాలతో దేశాన్ని విడగొడుతున్న బీజేపీ
తెలంగాణ మిల్లెట్‌ మ్యాన్‌ సతీష్‌ మరణం బాధాకరం : మంత్రి నిరంజన్‌రెడ్డి
నిజాం కాలపు నిర్బంధంలో తెలంగాణ మీడియా : దాసు సురేశ్‌
పేపర్‌ లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరపాలి : టీఎస్‌యూటీఎఫ్‌
పంట నష్టపోయిన రైతులు ఆదుకోండి
మోడీకి ప్రజలే బుద్ధిచెబుతారు :మాజీ మంత్రి పొన్నాల
ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ను సెన్సార్‌ పరిధిలోకి తీసుకురావాలి
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.