Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
పరిశోధన, అభివృద్ధి రంగాలకు నిధులు పెరగాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

పరిశోధన, అభివృద్ధి రంగాలకు నిధులు పెరగాలి

Sat 28 Jan 03:24:25.116692 2023

- మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
దేశంలో పరిశోధన, అభివృద్ధి రంగాలకు ప్రభుత్వాలు నిధులు పెంచాల్సిన అవసర మున్నదని రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు అభిప్రాయపడ్డారు. 'త్రిబుల్‌ ఐటీ హైదరాబాద్‌' ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా సిల్వర్‌ జూబ్లీ టాక్‌ సిరీస్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పరిశోధన, అభివృద్ధి రంగాలకు ప్రభుత్వాలు ఇప్పటికీ నిధులు తక్కువగా వెచ్చిస్తున్నాయని తెలిపారు. సాంకేతికంగా భారతదేశం తనదైన ముద్ర వేసుకున్నప్పటికీ అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తులు రాకపోవడానికి ఇన్నోవేషన్‌ లేకపోవడమే కారణమన్నారు. ఇన్నోవేషన్‌ ఇకో సిస్టమ్‌లో భాగస్వాములు కావాలని విద్యార్థులకు సూచించారు. దేశ భౌగోళిక, ఆర్థిక, సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్నప్పుడే విజయం సాధించ గలుగుతారని తెలిపారు. ఇప్పటికీ భారతదేశం అభివృద్ధి చెందుతున్న పేద దేశమంటూ, అత్యంత కీలకమైన వ్యవసాయం వంటి రంగాల్లో సాంకేతికత ఆధారిత పరిష్కారాలను చూపించాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు. ఉన్నత విద్యా సంస్థల్లోని విద్యార్థులు తమ పరిశోధనలు, ఆలోచనలను మరింత పదును పెట్టాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. పరిశోధన-అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చేలా తమ పాఠ్య ప్రణాళికలను, విద్యా బోధన పద్ధతులను మార్చుకుంటే మరిన్ని మెరుగైన ఫలితాలు ఈ రంగంలో వస్తాయని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే అనేక ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు తమ అతిపెద్ద కార్యాలయాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. ప్రస్తుతమున్న 50 బిలియన్‌ డాలర్‌ లైఫ్‌ సైన్సెస్‌ పరిశ్రమను 2028 నాటికి 100 బిలియన్‌ డాలర్ల స్థాయికి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో త్రిబుల్‌ ఐటీ హైదరాబాద్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ రాజిరెడ్డి, సభ్యులు జయేష్‌ రంజన్‌, అజిత్‌ రంగనేకర్‌, శ్రీని రాజు, చంద్రశేఖర్‌, ప్రొఫెసర్‌ లింబాద్రి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ త్రిబుల్‌ ఐటీ హైదరాబాద్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రోబోటిక్స్‌, లాంగ్వేజ్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ విజన్‌, సస్టైనబిలిటీ, స్మార్ట్‌ సిటీస్‌ వంటి రంగాల్లో పలు స్టార్ట్‌ అప్స్‌ రూపొందించిన ప్రయోగాలను ఉత్పత్తులను పరిశీలించారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర
ఢిల్లీలో కవిత
పరీక్షలు కాదు.. ప్రభుత్వాన్నే రద్దు చేయాలి
ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత....
దేశానికి బీజేపీ ప్రమాదకరం
గ్రామపంచాయతీ జేఏసీ చైర్మెన్‌గా పాలడుగు భాస్కర్‌
భగత్‌సింగ్‌ స్పూర్తితో యువత ముందుకెళ్లాలి
రాజకీయాల వల్లే కళారూపాలకు చెదలు
ఆర్టీసీల పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత
వీఆర్‌ఏ సిద్ధ శ్రీనివాస్‌ కుటుంబానికి రూ.20 లక్షలు ఇవ్వాలి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేట్ల చొరబాటు : టీఎస్‌ యూటీఎఫ్‌
మానవాళి విముక్తి కి మార్క్సిజమే దిక్సూచి
ఆర్టీసీలోకి 166 మంది కానిస్టేబుళ్లు
విద్వేషాలతో దేశాన్ని విడగొడుతున్న బీజేపీ
తెలంగాణ మిల్లెట్‌ మ్యాన్‌ సతీష్‌ మరణం బాధాకరం : మంత్రి నిరంజన్‌రెడ్డి
నిజాం కాలపు నిర్బంధంలో తెలంగాణ మీడియా : దాసు సురేశ్‌
పేపర్‌ లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరపాలి : టీఎస్‌యూటీఎఫ్‌
పంట నష్టపోయిన రైతులు ఆదుకోండి
మోడీకి ప్రజలే బుద్ధిచెబుతారు :మాజీ మంత్రి పొన్నాల
ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ను సెన్సార్‌ పరిధిలోకి తీసుకురావాలి
పూర్తి విశ్వాసంతో అసెంబ్లీ ఎన్నికలకెళ్తాం
ఐపీఎస్‌ అధికారి తప్పునకు ప్రధాని రాజీనామా చేశారా?
నిరుద్యోగులకోసం సకల జనుల సమ్మె : బీఎస్‌పీ
మన రాష్ట్రంలోనే అత్యధిక వేతనాలు
పీటీఓ ఎస్‌ఐ పోస్టులకు 26న రాత పరీక్ష
కారుమబ్బులో కాంతిరేఖ సీపీఐ(ఎం)
నేడు చేయూత వాహనాల ప్రారంభోత్సవం
ఎయిర్‌పోర్టు ఏమాయె..!
ఏడాది కష్టం నీటిపాలు..
అయోధ్యపై అపేక్ష.. భద్రాద్రిపై వివక్ష
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.