Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఎకరాకు రూ.40 లక్షలు చెల్లించాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

ఎకరాకు రూ.40 లక్షలు చెల్లించాలి

Sat 28 Jan 03:40:52.298662 2023

- రైతులను మెప్పించి భూములు తీసుకోవాలి
- వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్‌ రాములు
నవతెలంగాణ- వీపనగండ్ల
సింగోటం గోపాల్దిన్నె రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న భూనిర్వాసితులకు ఎకరాకు రూ.40 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్‌ రాములు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వనపర్తి జిల్లాలో సింగోటం గోపాల్దిన్నె రిజర్వాయర్‌ లింకు కాల్వలో భూములు కోల్పోతున్న కొర్లకుంట, వల్లభాపురం, బొల్లారం, వల్లభాపురం తండ, సంగినేనిపల్లి కల్వరాల గ్రామాల భూనిర్వాసితులతో కలిసి వీపనగండ్ల మండల పరిధిలోని సంగినేనిపల్లి గ్రామంలో శుక్రవారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌.వెంకట్‌రాములు మాట్లాడుతూ.. రిజర్వాయర్‌ కాల్వలో 6 గ్రామాల్లో సుమారు 400 మంది రైతులు 400 ఎకరాల భూములు కోల్పోయారని తెలిపారు. రైతులకు ప్రభుత్వం మార్కెట్‌ ధరకనుగుణంగా ఎకరాకు రూ.40 లక్షలు చెల్లించాలన్నారు. గ్రామ సభలు నిర్వహించి గ్రామపంచాయతీ ఆమోదంతో రైతులను మెప్పించి భూములు తీసుకొని కాల్వ తొవ్వాలి గానీ, అధికార యంత్రాంగం, పోలీసులు బల ప్రయోగంతో భూములు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఎకరాకు ఐదు లక్షలు చెల్లిస్తామని చెప్పడం దారుణమన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు మూడింతల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రాంతంలో మామిడి తోటలు, వేరుశనగ, వరి పంటలకు భూములు సారవంతమైనవని చెప్పారు. ఇప్పటికే కొంతమంది రైతులు కాలువలో భూములు కోల్పోయి నష్టపోయారని గుర్తుచేశారు. ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదని నిర్వాసితుల సమస్యలు కూడా పరిష్కరించాలని కోరారు. నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టంలో ఉన్న విధంగా అమలు చేయా లని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల ఆంజనేయులు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బాల్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం సంఘం జిల్లా అధ్య క్షులు ఇంద్రకంటి వెంకటేష్‌, సర్పంచులు మౌలాలి, నారాయణ, రైతు సంఘం మండల అధ్యక్షులు కష్ణయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు దేవన్న మండల అధ్యక్షులు కార్యదర్శులు కృష్ణయ్య, నిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర
ఢిల్లీలో కవిత
పరీక్షలు కాదు.. ప్రభుత్వాన్నే రద్దు చేయాలి
ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత....
దేశానికి బీజేపీ ప్రమాదకరం
గ్రామపంచాయతీ జేఏసీ చైర్మెన్‌గా పాలడుగు భాస్కర్‌
భగత్‌సింగ్‌ స్పూర్తితో యువత ముందుకెళ్లాలి
రాజకీయాల వల్లే కళారూపాలకు చెదలు
ఆర్టీసీల పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత
వీఆర్‌ఏ సిద్ధ శ్రీనివాస్‌ కుటుంబానికి రూ.20 లక్షలు ఇవ్వాలి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేట్ల చొరబాటు : టీఎస్‌ యూటీఎఫ్‌
మానవాళి విముక్తి కి మార్క్సిజమే దిక్సూచి
ఆర్టీసీలోకి 166 మంది కానిస్టేబుళ్లు
విద్వేషాలతో దేశాన్ని విడగొడుతున్న బీజేపీ
తెలంగాణ మిల్లెట్‌ మ్యాన్‌ సతీష్‌ మరణం బాధాకరం : మంత్రి నిరంజన్‌రెడ్డి
నిజాం కాలపు నిర్బంధంలో తెలంగాణ మీడియా : దాసు సురేశ్‌
పేపర్‌ లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరపాలి : టీఎస్‌యూటీఎఫ్‌
పంట నష్టపోయిన రైతులు ఆదుకోండి
మోడీకి ప్రజలే బుద్ధిచెబుతారు :మాజీ మంత్రి పొన్నాల
ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ను సెన్సార్‌ పరిధిలోకి తీసుకురావాలి
పూర్తి విశ్వాసంతో అసెంబ్లీ ఎన్నికలకెళ్తాం
ఐపీఎస్‌ అధికారి తప్పునకు ప్రధాని రాజీనామా చేశారా?
నిరుద్యోగులకోసం సకల జనుల సమ్మె : బీఎస్‌పీ
మన రాష్ట్రంలోనే అత్యధిక వేతనాలు
పీటీఓ ఎస్‌ఐ పోస్టులకు 26న రాత పరీక్ష
కారుమబ్బులో కాంతిరేఖ సీపీఐ(ఎం)
నేడు చేయూత వాహనాల ప్రారంభోత్సవం
ఎయిర్‌పోర్టు ఏమాయె..!
ఏడాది కష్టం నీటిపాలు..
అయోధ్యపై అపేక్ష.. భద్రాద్రిపై వివక్ష
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.