Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
నేతలు గెలుస్తున్నారు.. ప్రజలు ఓడుతున్నారు.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

నేతలు గెలుస్తున్నారు.. ప్రజలు ఓడుతున్నారు..

Sat 28 Jan 03:40:34.715246 2023

- దౌర్జన్యమే లక్ష్యంగా మారింది...
- దేశ రాజకీయాల్లో మార్పు తెస్తాం : సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు
- బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్న ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్‌ గమాంగ్‌
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
'ఎన్నికల్లో పార్టీలు, నేతలు గెలుస్తున్నారు కానీ ప్రజలు ఓడుతున్నారు...' అని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్షన్లలో నిజంగా గెలవాల్సింది ప్రజలేనని ఆయన వ్యాఖ్యానించారు. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన వారు ప్రజా సేవ చేయాలి.. కానీ ఇప్పుడు దేశంలో కొన్ని పార్టీలకు దౌర్జన్యం చేయటమే లక్ష్యంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారాలంటూ ఆయన ఆకాంక్షించారు. ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్‌ గమాంగ్‌... శుక్రవారం బీఆర్‌ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గమాంగ్‌తోపాటు ఒరిస్సా మాజీ మంత్రి శివరాజ్‌పాంగి, నాయకులు హేమ గమాంగ, జయరామ్‌ పాంగి, రామచంద్ర హన్సద, బృందావన్‌, నబిన్‌ నందా, రతా దాస్‌, భగీరథ్‌ శెట్టి, మయాధర్‌ జేనా తదితరులు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సంద ర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ... ఎన్నికల్లో ప్రజలు గెలిచే విధంగా దేశ రాజకీయాల్లో మార్పు తెస్తామని అన్నారు. ఈ రకమైన పరివర్తన రావాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. ఈ క్రమంలో తనపైనా, తమ పార్టీపైనా చాలా మంది ఇష్టారీతిన విమర్శలు చేస్తా రని వ్యాఖ్యా నించారు. మహారాష్ట్ర ఆర్థికంగా నిలదొక్కుకున్న రాష్ట్ర మని గుర్తు చేశారు. అయితే గతంలో తెలంగాణ నుంచి ఉపాధి కోసం మహా రాష్ట్రకు చాలా మంది వలసెళ్లేవారని వివరించారు. ఆ విధంగా వెళ్లిన వారు ఇప్పుడు వెనక్కి వస్తున్నారని వివరించారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవు.. రైతు బంధు, రైతు బీమా తదితర పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో ఇవన్నీ సాధ్యమైనప్పుడు మహారాష్ట్ర, ఒరిస్సాలో ఎందుకు సాధ్యం కావని ప్రశ్నించారు. ఇవి ఆర్థిక సమస్యలు కాదు.. పాలకుల చిత్తశుద్ధి లోపం వల్ల తలెత్తిన సమస్యలని విమర్శించారు. రాజకీయ చిత్తశుద్ధి ఉంటే అన్నీ సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. రైతుల సమస్యలపై గిరిధర్‌ గమాంగ్‌ అనేక పోరాటాలు చేశారని కేసీఆర్‌ ఈ సందర్భంగా చెప్పారు. దేశంలోని క్రియాశీల నాయకుల్లో ఆయన ఒకరని ప్రశంసించారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర
ఢిల్లీలో కవిత
పరీక్షలు కాదు.. ప్రభుత్వాన్నే రద్దు చేయాలి
ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత....
దేశానికి బీజేపీ ప్రమాదకరం
గ్రామపంచాయతీ జేఏసీ చైర్మెన్‌గా పాలడుగు భాస్కర్‌
భగత్‌సింగ్‌ స్పూర్తితో యువత ముందుకెళ్లాలి
రాజకీయాల వల్లే కళారూపాలకు చెదలు
ఆర్టీసీల పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత
వీఆర్‌ఏ సిద్ధ శ్రీనివాస్‌ కుటుంబానికి రూ.20 లక్షలు ఇవ్వాలి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేట్ల చొరబాటు : టీఎస్‌ యూటీఎఫ్‌
మానవాళి విముక్తి కి మార్క్సిజమే దిక్సూచి
ఆర్టీసీలోకి 166 మంది కానిస్టేబుళ్లు
విద్వేషాలతో దేశాన్ని విడగొడుతున్న బీజేపీ
తెలంగాణ మిల్లెట్‌ మ్యాన్‌ సతీష్‌ మరణం బాధాకరం : మంత్రి నిరంజన్‌రెడ్డి
నిజాం కాలపు నిర్బంధంలో తెలంగాణ మీడియా : దాసు సురేశ్‌
పేపర్‌ లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరపాలి : టీఎస్‌యూటీఎఫ్‌
పంట నష్టపోయిన రైతులు ఆదుకోండి
మోడీకి ప్రజలే బుద్ధిచెబుతారు :మాజీ మంత్రి పొన్నాల
ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ను సెన్సార్‌ పరిధిలోకి తీసుకురావాలి
పూర్తి విశ్వాసంతో అసెంబ్లీ ఎన్నికలకెళ్తాం
ఐపీఎస్‌ అధికారి తప్పునకు ప్రధాని రాజీనామా చేశారా?
నిరుద్యోగులకోసం సకల జనుల సమ్మె : బీఎస్‌పీ
మన రాష్ట్రంలోనే అత్యధిక వేతనాలు
పీటీఓ ఎస్‌ఐ పోస్టులకు 26న రాత పరీక్ష
కారుమబ్బులో కాంతిరేఖ సీపీఐ(ఎం)
నేడు చేయూత వాహనాల ప్రారంభోత్సవం
ఎయిర్‌పోర్టు ఏమాయె..!
ఏడాది కష్టం నీటిపాలు..
అయోధ్యపై అపేక్ష.. భద్రాద్రిపై వివక్ష
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.