Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్‌ తరహా వైద్యం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్‌ తరహా వైద్యం

Sun 29 Jan 04:56:49.546325 2023

- ఈ ఏడాది చివరకు వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి రెడీ..
- ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
నవతెలంగాణ-వరంగల్‌
            పేద ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రిలో కార్పొరేట్‌ తరహా వైద్యం అందించేందుకు వరంగల్‌ జిల్లాలో సూపర్‌ స్పెషలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపడుతున్నట్టు ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం వరంగల్‌లోని సూపర్‌ స్పెషలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఆస్పత్రి నిర్మాణానికి నిధుల కొరత లేదని, 33 జిల్లాల్లో 33 మెడికల్‌ కాలేజ్‌లు ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యం కావాలి అనే రోజులు వచ్చాయని చెప్పారు. ఇటీవల 926 మంది డాక్టర్‌లను నియమించామని, త్వరలో మెడికల్‌ కాలేజీల్లో 1200 మంది ప్రొఫెసర్‌ లను నియమిస్తామని చెప్పారు. 15 మెడికల్‌ కాలేజ్‌లు ఉన్నాయని, ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 9 కొత్త కాలేజీలను ఏర్పాటు చేయనున్నామని తెలి పారు. ఈ సూపర్‌ స్పెషలిటీ ఆస్పత్రిలో 35 రకాల సేవలతో పాటు అవయవ మార్పిడి సేవలు కూడా ఉంటాయని చెప్పారు. మెరు గైన వైద్య సేవల కోసం అధునాతన పరికరాలతో ఈ ఆస్పత్రికి ముఖ్య మంత్రి శ్రీకారం చుట్టారన్నారు. 2000 పడకల ఆస్పత్రి ఈ ఏడాది చివరి నాటికి భవన నిర్మాణం పూర్తవుతుంద న్నారు. దసరా నాటికే పూర్తయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామ న్నారు. 24 అంతస్తుల నిర్మాణంలో.. వరంగల్‌ హెల్త్‌ సిటీ చారిత్రాత్మక భవనం రాష్ట్రానికే కాదు దేశంలోనే అత్యుత్తమ వైద్య సేవలు ఇక్కడ అందబోతున్నాయని చెప్పారు. 216ఎకరాల్లో ఈ హెల్త్‌ సిటీ రూపుదిద్దు కుంటోందన్నారు. తలసేమియా, సికిల్‌ సెల్‌ వ్యాధిగ్రస్తుల కోసం ప్రభుత్వం ఖర్చు పెడుతుందని అన్నారు. చీఫ్‌ విప్‌ దాస్యం వినరు భాస్కర్‌, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్‌, పెద్ది సుదర్శన్‌ రెడ్డి, మేయర్‌ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర
ఢిల్లీలో కవిత
పరీక్షలు కాదు.. ప్రభుత్వాన్నే రద్దు చేయాలి
ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత....
దేశానికి బీజేపీ ప్రమాదకరం
గ్రామపంచాయతీ జేఏసీ చైర్మెన్‌గా పాలడుగు భాస్కర్‌
భగత్‌సింగ్‌ స్పూర్తితో యువత ముందుకెళ్లాలి
రాజకీయాల వల్లే కళారూపాలకు చెదలు
ఆర్టీసీల పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత
వీఆర్‌ఏ సిద్ధ శ్రీనివాస్‌ కుటుంబానికి రూ.20 లక్షలు ఇవ్వాలి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేట్ల చొరబాటు : టీఎస్‌ యూటీఎఫ్‌
మానవాళి విముక్తి కి మార్క్సిజమే దిక్సూచి
ఆర్టీసీలోకి 166 మంది కానిస్టేబుళ్లు
విద్వేషాలతో దేశాన్ని విడగొడుతున్న బీజేపీ
తెలంగాణ మిల్లెట్‌ మ్యాన్‌ సతీష్‌ మరణం బాధాకరం : మంత్రి నిరంజన్‌రెడ్డి
నిజాం కాలపు నిర్బంధంలో తెలంగాణ మీడియా : దాసు సురేశ్‌
పేపర్‌ లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరపాలి : టీఎస్‌యూటీఎఫ్‌
పంట నష్టపోయిన రైతులు ఆదుకోండి
మోడీకి ప్రజలే బుద్ధిచెబుతారు :మాజీ మంత్రి పొన్నాల
ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ను సెన్సార్‌ పరిధిలోకి తీసుకురావాలి
పూర్తి విశ్వాసంతో అసెంబ్లీ ఎన్నికలకెళ్తాం
ఐపీఎస్‌ అధికారి తప్పునకు ప్రధాని రాజీనామా చేశారా?
నిరుద్యోగులకోసం సకల జనుల సమ్మె : బీఎస్‌పీ
మన రాష్ట్రంలోనే అత్యధిక వేతనాలు
పీటీఓ ఎస్‌ఐ పోస్టులకు 26న రాత పరీక్ష
కారుమబ్బులో కాంతిరేఖ సీపీఐ(ఎం)
నేడు చేయూత వాహనాల ప్రారంభోత్సవం
ఎయిర్‌పోర్టు ఏమాయె..!
ఏడాది కష్టం నీటిపాలు..
అయోధ్యపై అపేక్ష.. భద్రాద్రిపై వివక్ష
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.