Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
అదానీ అవకతవకలపై సెబి, ఈడీ విచారణ జరపాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

అదానీ అవకతవకలపై సెబి, ఈడీ విచారణ జరపాలి

Sun 29 Jan 05:04:12.001893 2023

- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
             అదానీ సంస్థల షేర్ల అవకతవకలకు సంబంధించి హిండెన్‌ బెర్గ్‌ ఇచ్చిన నివేదికపై సెబి, ఈడీ వంటి సంస్థల ద్వారా విచారణ చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నేరం రుజువైతే తక్షణమే అదానీని అరెస్టు చేయాలని శనివారం ఒక ప్రకటనలో కోరారు. దేశ ప్రజల్లో ఈ అంశాలపై అనుమానాలున్నాయనీ, వాటిని నివృత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక మంత్రి ఒక ప్రకటన చేయాలని కోరారు. ప్రధాని మోడీ ఈ మోసాలకు నైతిక బాధ్యత వహించి ప్రజలకు వాస్తవాలు తెలిసేలా దర్యాప్తు సంస్థలను ఆదేశించాలని పేర్కొన్నారు. ఈ నివేదిక వెలువడిన తర్వాత వరుసగా రెండు రోజులపాటు అదానీ సంస్థల షేర్లు, అందులో పెట్టుబడులు పెట్టిన ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ వంటి సంస్థల షేర్లు నాలుగు లక్షల కోట్ల రూపాయల మేర భారీగా పతనం కావడం ఆందోళన కలిగిస్తున్నదని వివరించారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ సంపద అనూహ్య రీతిలో పెరిగి, ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకారని గుర్తు చేశారు. ఇది దేశ చరిత్రలోనే కేంద్ర ప్రభుత్వ ఆశ్రిత పక్షపాతానికి నిదర్శనమని విమర్శించారు. అదానీ షేర్ల డొల్లతనం బయటపడి, రెండు రోజుల్లో స్టాక్‌ మార్కెట్‌ పతనంతో ఎల్‌ఐసీ రూ.18 వేల కోట్లు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్‌ శక్తుల చేతుల్లో పెడితే ఏమవుతుందో ఈ ఉదంతం పెద్ద ఉదాహరణని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను వాటి పద్ధతిలో నడవనీయాలనీ, బలవంతంగా షేర్లు కొనుగోలు చేసేలా చేయడం వల్ల ఇలాంటి ఆర్థిక సంక్షోభాలు తలెత్తుతాయని పేర్కొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర
ఢిల్లీలో కవిత
పరీక్షలు కాదు.. ప్రభుత్వాన్నే రద్దు చేయాలి
ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత....
దేశానికి బీజేపీ ప్రమాదకరం
గ్రామపంచాయతీ జేఏసీ చైర్మెన్‌గా పాలడుగు భాస్కర్‌
భగత్‌సింగ్‌ స్పూర్తితో యువత ముందుకెళ్లాలి
రాజకీయాల వల్లే కళారూపాలకు చెదలు
ఆర్టీసీల పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత
వీఆర్‌ఏ సిద్ధ శ్రీనివాస్‌ కుటుంబానికి రూ.20 లక్షలు ఇవ్వాలి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేట్ల చొరబాటు : టీఎస్‌ యూటీఎఫ్‌
మానవాళి విముక్తి కి మార్క్సిజమే దిక్సూచి
ఆర్టీసీలోకి 166 మంది కానిస్టేబుళ్లు
విద్వేషాలతో దేశాన్ని విడగొడుతున్న బీజేపీ
తెలంగాణ మిల్లెట్‌ మ్యాన్‌ సతీష్‌ మరణం బాధాకరం : మంత్రి నిరంజన్‌రెడ్డి
నిజాం కాలపు నిర్బంధంలో తెలంగాణ మీడియా : దాసు సురేశ్‌
పేపర్‌ లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరపాలి : టీఎస్‌యూటీఎఫ్‌
పంట నష్టపోయిన రైతులు ఆదుకోండి
మోడీకి ప్రజలే బుద్ధిచెబుతారు :మాజీ మంత్రి పొన్నాల
ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ను సెన్సార్‌ పరిధిలోకి తీసుకురావాలి
పూర్తి విశ్వాసంతో అసెంబ్లీ ఎన్నికలకెళ్తాం
ఐపీఎస్‌ అధికారి తప్పునకు ప్రధాని రాజీనామా చేశారా?
నిరుద్యోగులకోసం సకల జనుల సమ్మె : బీఎస్‌పీ
మన రాష్ట్రంలోనే అత్యధిక వేతనాలు
పీటీఓ ఎస్‌ఐ పోస్టులకు 26న రాత పరీక్ష
కారుమబ్బులో కాంతిరేఖ సీపీఐ(ఎం)
నేడు చేయూత వాహనాల ప్రారంభోత్సవం
ఎయిర్‌పోర్టు ఏమాయె..!
ఏడాది కష్టం నీటిపాలు..
అయోధ్యపై అపేక్ష.. భద్రాద్రిపై వివక్ష
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.