Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • గొడ్డలితో భార్య-కూతురిని నరికి చంపేశాడు..
  • తెలంగాణ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు
  • టోల్ చార్జెస్ పెంపుపై నితిన్ గడ్కరీకి లేక రాసిన మంత్రి వేముల
  • ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హలీడేస్..
  • రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
బడ్జెట్‌పై కార్పొరేట్ల స్పందన | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

బడ్జెట్‌పై కార్పొరేట్ల స్పందన

Thu 02 Feb 02:45:50.437798 2023

హైదరాబాద్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్‌పై పారిశ్రామిక సంఘాలు, కార్పొరేట్‌ వర్గాలు సానుకూలంగా స్పందించాయి. ఫిక్కీ, సిఐఐ, ఎఫ్‌టిసిసిఐ బడ్జెట్‌ను స్వాగతించాయి. ఇది వృద్థి ఆధారిత బడ్జెట్‌ అని పేర్కొన్నాయి.
ఎంఎస్‌ఎంఇలకు మద్దతు : సిఐఐ
''సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఇ)లకు మద్దతునిచ్చేలా బడ్జెట్‌ ఉంది. ఎంఎస్‌ఎంఇలకు రూ.2 కోట్ల వరకు క్రెడిట్‌ గ్యారంటీ స్కీమ్‌ పథకాన్ని కొనసాగించడం సహా ఇతర ప్రోత్సహాకాలు హర్షణీయం. చిన్న పరిశ్రమలకు మద్దతును ఇవ్వడం ద్వారా తిరిగి వాటి వృద్థి పుంజుకోనుంది. విత్త లోటును 6 శాతం దిగువనకు చేర్చాలనే లక్ష్యం స్వాగతించదగినది.' అని సిఐఐ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భన్సల్‌ పేర్కొన్నారు.
బ్యాలెన్స్‌డ్‌గా ఉంది : ఫిక్కీ
''కేంద్ర బడ్జెట్‌ బ్యాలెన్స్‌గా, అభివృద్థికి దోహదంగా ఉంది. ప్రధానంగా వృద్థికి ప్రాధాన్యతను ఇచ్చింది. ఖచ్చితంగా ఇదే మేము కోరుకున్నది. వ్యవసాయ రంగంపై ప్రధాన దృష్టి పెట్టారు. అదే విధంగా పట్టణీకరణ, డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యతను ఇచ్చారు.'' అని ఫిక్కీ ప్రెసిడెంట్‌ సుభ్రకాంత్‌ పాండ తెలిపారు.
వృద్థికి దోహదం : ఎఫ్‌టిసిసిఐ
''మంత్రి సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సమ్మిళిత వృద్థికి దోహదం చేసేలా ఉంది. అన్ని రంగాలకు ప్రాధాన్యతను ఇచ్చారు. మౌళిక వసతుల అభివృద్థి, పెట్టుబడులు, విమానాశ్రయాలు, యవతకు అవకాశాలు, గిరిజనాభివృద్థి, గృహాలు, మోడల్‌ స్కూళ్లు తదితర అన్ని రంగాలను పరిగణలోకి తీసుకున్నారు. పన్ను పరిమితిని రూ.7లక్షలకు పెంచడం మంచి పరిణామం.'' అని ఎఫ్‌టిసిసిఐ ప్రెసిడెంట్‌ అనీల్‌ అగర్వాల్‌ అన్నారు.
ఆరోగ్య సంరక్షణపై దృష్టి : అపోలో హాస్పిటల్స్‌
''కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య సంరక్షణపై ఎక్కువ శ్రద్ద చూపారు. హెల్త్‌కేర్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌, 157 నూతన నర్సింగ్‌ కళాశాలలు, వైద్య పరికరాల తయారీ, ఆవిష్కరణల కోసం నూతన నైపుణ్య అభివృద్థి కోర్సులను ప్రకటించడం హర్షణీయం. ఆరోగ్య సంరక్షణ విభాగంలో పరిశోధన, ఆవిష్కరణలకు అవకాశాలను సృష్టిస్తుంది. హెల్త్‌కేర్‌ అప్లికేషన్‌లను అభివద్ధి చేయడానికి 5జి ల్యాబ్‌లను ప్రోత్సహించడం ద్వారా సుదూర భౌగోళిక ప్రాంతాలలో నివసించే ప్రజలకు ఆరోగ్య సంరక్షణ కనెక్టివిటీ, సంరక్షణ మెరుగుపడుతాయి.'' అని అపోలో గ్రూపు హాస్పిటల్స్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ కె హరి ప్రసాద్‌ పేర్కొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై భగ్గుమన్న కేయూ విద్యార్థి సంఘాలు
హిందువులంటే అదానీ-అంబానీలేనా?
చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది
సోషల్‌ మీడియాలో తప్పుడు సమాచారం వైరల్‌
విద్యార్థులకు పిఎన్‌బి మద్దతు
కలుషిత నీరు తాగి 25మంది కూలీలకు అస్వస్థత
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జయరాజు కుటుంబాన్ని.. పరామర్శించిన తమ్మినేని
దేశంలో అంబానీ, అదానీ ఆదాయం పెంచిన బీజేపీ
నేడే సీతారాముల కల్యాణం
ఇంకెంత మందికి 'లీక్‌' ?
'ఆరోగ్య మహిళ'కు విశేష ఆదరణ
ఉప్పొంగిన ఉత్సా‌హం
రోడ్డు ప్రమాదంలో.. ఇద్దరు మృతి
టెన్త్‌ విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం
ఇన్సూరెన్స్‌ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
'దిశ' ఎన్‌కౌంటర్‌ కేసు విచారణ వాయిదా
టోల్‌ పన్ను పెంచి వసూలు చేయడం న్యాయమా?
రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 60 శాతం సైబర్‌ నేరాలే
రెండో రోజు కూడా ఈడీ ముందుకు...
ఏప్రిల్‌ 9 వరకు మహిళా జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు
జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు
తిరుపతికి రెండు ప్రత్యేక రైళ్లు
ముగిసిన ఇంటర్‌ ప్రధాన పరీక్షలు
ముగ్గురు ఎల్‌ఈటీ ఉగ్రవాదులపై ఎన్‌ఐఏ చార్జీషీట్‌
రూ. 6 కోట్లు స్వాహా చేసి పరారైన మోసగాడు అరెస్టు
డిస్ట్రిక్ట్‌ రెసిడెన్సీ ప్రోగ్రాం కోసం సొంత జిల్లాల్లో కేటాయించాలి:టీజూడా
బీజేపీ హిందువుల మేలు కోరే పార్టీ కాదు
ఏప్రిల్‌ 17 నుంచి కరెంటోళ్ల సమ్మె
అత్యాశే కొంపముంచింది
చరిత్రలేని పార్టీ బీజేపీ
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.