Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • గొడ్డలితో భార్య-కూతురిని నరికి చంపేశాడు..
  • తెలంగాణ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు
  • టోల్ చార్జెస్ పెంపుపై నితిన్ గడ్కరీకి లేక రాసిన మంత్రి వేముల
  • ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హలీడేస్..
  • రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
మొదలైన మేడారం మినీ జాతర | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

మొదలైన మేడారం మినీ జాతర

Thu 02 Feb 02:51:47.609452 2023

- మండమెలిగే పండుగతో ప్రారంభం
- అమ్మవార్ల గద్దెలను శుద్ధి చేసి, ప్రత్యేక పూజలు
- పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్‌
నవతెలంగాణ-తాడ్వాయి
మేడారంలో బుధవారం మినీ వనజాతర మొదలైంది. రెండేండ్లకు ఓసారి జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర.. మధ్యలో మినీ జాతర పేరిట ఈ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 1న మండమెలిగే పండుగతో మినీ జాతర మొదలైంది. మేడారం, కన్నెపల్లిలో పూజారులు మండమెలిగే పండుగ నిర్వహించారు. సమ్మక్క పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో ప్రధాన పూజారి మునీందర్‌ ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరో పూజారి సిద్ధబోయిన లక్ష్మణరావు ఇంట్లో మామిడి తోరణాలు కట్టి డోలు వాయిద్యాలతో సమ్మక్క గుడి వద్దకు చేరుకున్నారు. గ్రామదేవతలకు పూజలు చేశారు. అనంతరం గద్దెల వద్ద గజ స్తంభాలను ఏర్పాటుచేసి మామిడాకు తోరణాలు కట్టారు. గురు, శుక్ర వారాల్లో సారలమ్మ, సమ్మక్క గద్దెలను శుద్ధి చేసి పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సందర్శకులు పెరిగే అవకాశం ఉండటంతో అందుకనుగుణంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మూడ్రోజులపాటు ఈ మినీ జాతరలో అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురామని, గద్దెలపై ప్రత్యేక పూజలు మాత్రమే చేస్తామని పూజారులు చెప్పారు.
ఘనంగా చెలపెయ్య ఆకు మొక్కు
మహా జాతర వలె మేడారం మినీ జాతరకు ఊరటం గ్రామం నుంచి చందోల వంశీయుల ఆడబిడ్డలు, ఎంపీపీ గొంది వాణిశ్రీ, సత్యనారాయణ, మాధవరావులు చెలపెయ్య ఆవును ప్రత్యేక పూజలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఆవుకు పూజలు నిర్వహించి డోలు వాయిద్యాలతో కాలి నడకన ఊరటం కాజ్వే ద్వారా నడుచుకుంటూ వెళ్లి మేడారం సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించారు.
మినీ మేడారం జాతరకు సకల సౌకర్యాలు
గిరిజన స్త్రీ- సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌
మినీ మేడారం జాతరలో సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులూ జరగకుండా సకల సౌకర్యాలు కల్పించినట్టు గిరిజన స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ చెప్పారు. మేడారంలో గిరిజనుల ఆరాధ్య దైవం సమ్మక్క- సారలమ్మ మినీ జాతర నేపథ్యంలో గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ జడ్పీ చైర్మెన్‌ కుసుమ జగదీష్‌, జిల్లా కలెక్టర్‌ ఎస్‌.కృష్ణ ఆదిత్య, పీఓ అంకిత్‌, ఎస్పీ గౌస్‌ ఆలంతో కలిసి మంత్రి సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. మేడారం ఆలయ పూజారులు ఆదివాసీ సంప్రదాయ ప్రకారం వారికి ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి వనదేవతలకు ఇష్టమైన చీర సారే సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. మినీ జాతర జరుగుతున్న నేపథ్యంలో రూ.3 కోట్ల 10 లక్షలతో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసిందని స్పష్టం చేశారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై భగ్గుమన్న కేయూ విద్యార్థి సంఘాలు
హిందువులంటే అదానీ-అంబానీలేనా?
చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది
సోషల్‌ మీడియాలో తప్పుడు సమాచారం వైరల్‌
విద్యార్థులకు పిఎన్‌బి మద్దతు
కలుషిత నీరు తాగి 25మంది కూలీలకు అస్వస్థత
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జయరాజు కుటుంబాన్ని.. పరామర్శించిన తమ్మినేని
దేశంలో అంబానీ, అదానీ ఆదాయం పెంచిన బీజేపీ
నేడే సీతారాముల కల్యాణం
ఇంకెంత మందికి 'లీక్‌' ?
'ఆరోగ్య మహిళ'కు విశేష ఆదరణ
ఉప్పొంగిన ఉత్సా‌హం
రోడ్డు ప్రమాదంలో.. ఇద్దరు మృతి
టెన్త్‌ విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం
ఇన్సూరెన్స్‌ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
'దిశ' ఎన్‌కౌంటర్‌ కేసు విచారణ వాయిదా
టోల్‌ పన్ను పెంచి వసూలు చేయడం న్యాయమా?
రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 60 శాతం సైబర్‌ నేరాలే
రెండో రోజు కూడా ఈడీ ముందుకు...
ఏప్రిల్‌ 9 వరకు మహిళా జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు
జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు
తిరుపతికి రెండు ప్రత్యేక రైళ్లు
ముగిసిన ఇంటర్‌ ప్రధాన పరీక్షలు
ముగ్గురు ఎల్‌ఈటీ ఉగ్రవాదులపై ఎన్‌ఐఏ చార్జీషీట్‌
రూ. 6 కోట్లు స్వాహా చేసి పరారైన మోసగాడు అరెస్టు
డిస్ట్రిక్ట్‌ రెసిడెన్సీ ప్రోగ్రాం కోసం సొంత జిల్లాల్లో కేటాయించాలి:టీజూడా
బీజేపీ హిందువుల మేలు కోరే పార్టీ కాదు
ఏప్రిల్‌ 17 నుంచి కరెంటోళ్ల సమ్మె
అత్యాశే కొంపముంచింది
చరిత్రలేని పార్టీ బీజేపీ
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.