Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • క్రిమియాపై ఉక్రెయిన్‌ దాడి...
  • లోకేష్ యువగళం యాత్రకు బ్రేక్‌
  • ముగిసిన ఎమ్మె‌ల్సీ క‌విత ఈడీ విచార‌ణ‌
  • నాలుగో వికెట్ కోల్పోయిన‌ యూపీ...
  • పాయల్‌ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్‌లో పాల్గొని
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
మంత్రుల చేతుల మీదుగా బీసీ సంఘాల ఆత్మగౌరవ భవనాలకు శంకుస్థాపన | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

మంత్రుల చేతుల మీదుగా బీసీ సంఘాల ఆత్మగౌరవ భవనాలకు శంకుస్థాపన

Mon 06 Feb 04:43:19.584316 2023

- ఉప్పల్‌ భగయాత్‌లో 38 ఎకరాల్లో 22 భవనాలు
నవతెలంగాణ బ్యూరో-హైరాబాద్‌
వెనుకబడిన వర్గాల చరిత్రలో ఆదివారం గొప్పగా గుర్తుండి పోతుందని రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, వి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు.ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్‌ భగాయత్‌లో 13 బీసీ సంఘాల ఆత్మగౌరవ భవనాలకు వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ 75 ఏండ్ల స్వతంత్ర చరిత్రలో ఎవరూ చేయని విధంగా వెనకబడిన వర్గాలకు మేలు చేస్తున్నామని చెప్పారు. రాజధాని నడిబొడ్డున కోకాపేట, ఉప్పల్‌ బాగాయత్‌లో వేల కోట్ల విలువచేసే 87.3 ఎకరాలను ప్రభుత్వం వారికి కేటాయించిందన్నారు. ఉప్పల్‌ భగాయత్‌లో 13 కుల సంఘాలకు 18.3 ఎకరాల్లో రూ. 17 కోట్లతో నిర్మించే భవనాలకు భూమి పూజ చేశామని చెప్పారు.. ఇక్కడే మరో 22 కులాలకు 38 ఎకరాలు కేటాయించామని తెలిపారు. దసరా నాటికల్లా వీటిలో కార్యకలాపాలు ప్రారంభించుకోవాలని ఆయా సంఘాలకు సూచించారు. మంత్రి తలసాని మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతున్నదని అన్నారు. తెలంగాణ రావడంతోనే మన జీవితల్లో పెద్ద మార్పు వచ్చిందని చెప్పారు. శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ కుల వ్యవస్థపై మహనీయులు ఫూలే అధ్బుత పరిశోధన చేశారని తెలిపారు. మనమంతా ఒకటేననీ, కేవలం వృత్తిపరంగా కులాలుగా విభజించబడ్డామని చెప్పారని అన్నారు. అందరినీ కలపడానికి ఆయన పడ్డ ఆవేదన అంతా ఇంతా కాదని వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మధుసుధనాచారి, ఎమ్మెల్యేలు భేతి సుభాష్‌ రెడ్డి, ముఠాగోపాల్‌, బీసీ కమిషన్‌ చైర్మెన్‌ వకుళాభరణం కష్ణమోహన్‌రావు, సాహిత్య అకాడమీ చైర్మెన్‌ గౌరీ శంకర్‌, బీసీ కమిషన్‌ సభ్యులు ఉపేంద్ర, కిషోర్‌. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశంతో పాటు బీసీ కులాల ప్రతినిధులు పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కొలువుల బిల్లులపై వెంటనే సంతకం చేయాలి
రేవంత్‌ దీక్షను అడ్డుకుంటాం
రికార్డు స్థాయిలో రూ.9.62 కోట్లు జరిమానా
అకాల వర్షాల వలన నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించండి
నెలాఖరు వరకు 1442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ
ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
23,24 తేదీల్లో ఈదురుగాలులతో వర్షాలు!
ఉగాది శుభాకాంక్షలు: టీడీపీ అధ్యక్షులు కాసాని
ఈ-కుబేర్‌ పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి
విప్లవాత్మక పథకాలతో ప్రజల ఆరోగ్య ప్రమాణాల్లో మెరుగుదల
నిమ్స్‌ డైరెక్టర్‌ను మార్చాలి
24,25 తేదీల్లో ఇంటర్‌-కాలేజీ మేనేజ్‌మెంట్‌ ఫెస్ట్‌
ఈ-కుబేర్‌లో పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలి
ఫోన్ల ధ్వంసం ఆరోపణలకు కవిత ఖండన
ఉపాధి పనులకు 25 లోగా ఎఫ్‌టీవో పూర్తి చేయాలి
వర్షాల కారణంగా దెబ్బతిన్న విద్యుత్‌లైన్లను పునరుద్ధరించండి
31న 12 మందికి తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాలు
ప్రజలకు గవర్నర్‌, సీఎం ఉగాది శుభాకాంక్షలు
కేసీఆర్‌కు జై కొడుతున్న ''మహా''జనం
జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,540 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి అనుమతి
రైతుల పట్ల బ్యాంకులు ఉదారంగా వ్యవహరించాలి
పట్టణ ప్రగతితో పురపాలికల్లో మౌలిక వసతులు
'ధరల కారం'తో షడ్రురుచుల పండుగ
పేపర్‌ లీకేజీ కేసులో సిట్‌ దూకుడు
బీసీ జనగణన చెయ్యరేం?
దిగజారుతున్న సీసీఐ ప్రతిష్ట!
విభజన హామీలపై 25 నుంచి పాదయాత్ర
నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి
ప్రమాదంలో దేశం
సిట్‌కు ఆధారాలు ఇవ్వ.. సీబీఐకి ఇస్తా
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.