Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • క్రిమియాపై ఉక్రెయిన్‌ దాడి...
  • లోకేష్ యువగళం యాత్రకు బ్రేక్‌
  • ముగిసిన ఎమ్మె‌ల్సీ క‌విత ఈడీ విచార‌ణ‌
  • నాలుగో వికెట్ కోల్పోయిన‌ యూపీ...
  • పాయల్‌ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్‌లో పాల్గొని
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
నేడే రాష్ట్ర పద్దు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

నేడే రాష్ట్ర పద్దు

Mon 06 Feb 05:11:22.00959 2023

- రూ.2.80 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు...?
- ముహూర్తం నేటి ఉదయం 10.30 గంటలు
- శాసనసభలో హరీశ్‌రావు.. మండలిలో వేముల...
- నేడు రాష్ట్ర బడ్జెట్‌ ప్రతిపాదన
- ఎన్నికల ఏడాది కావటంతో సర్వత్రా ఆసక్తి
- నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లకు ప్రాధాన్యత దక్కేనా..?
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
'ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పుడు మరో లెక్క...' అనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నది. ఇది ఎన్నికల సంవత్సరం కావటమే అందుకు కారణం. షెడ్యూల్‌ ప్రకారం ఈ యేడాది నవంబరు లేదా డిసెంబరులో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి బీఆర్‌ఎస్‌ సర్కారు సోమవారం ప్రవేశ పెట్టబోయేదే చివరి బడ్జెట్‌. అందువల్ల ఇది పూర్తిగా ఎలక్షన్ల కోణంలోనే ఉండబోతోందని ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి భారీ పద్దునే ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. గతేడాది (2022-23) రూ.2,56,958 కోట్లతో పద్దును ప్రతిపాదించిన సర్కారు... ఇప్పుడు అంతకు మించి భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుందని సమాచారం. ఆ రీత్యా చూసినప్పుడు రూ.2.80 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకూ పద్దు పెరిగే అవకాశముంది. అయితే ఈసారైనా నిరుద్యోగ భృతి, రైతు రుణ మాఫీ, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు, దళితులకు మూడెకరాల భూ పంపిణీ, కేజీ టూ పీజీ తదితర ప్రాధాన్యతాంశాలకు బడ్జెట్‌లో పెద్ద పీట వేస్తారా..? లేదా..? అనేది చూడాలి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సాగునీటి పారుదల, రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, తెలంగాణకు హరితహారం తదితరాంశాలకు ఎప్పటి మాదిరిగానే అధిక కేటాయింపులు ఉండబోతున్నాయి. వాటితోపాటు రోడ్లు, భవనాలు, ఫ్లై ఓవర్లు, ఓఆర్‌ఆర్‌ తదితర నిర్మాణాలకు కూడా ఎక్కువ నిధులు దక్కేలా బడ్జెట్‌ను రూపొందించినట్టు సమాచారం. ఈ రకంగా రూపొందించిన పద్దును సోమవారం ఉదయం 10.30 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు, శాసన మండలిలో సభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రతిపాదించనున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ ఇప్పటికే వారిద్దరికీ దిశా నిర్దేశం చేశారు.
మరోవైపు రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ (2023-24)కు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఆదివారం ఉదయం 10.29 గంటలకు ప్రారంభమైన రాష్ట్ర కేబినెట్‌ సుమారు 50 నిమిషాలపాటు కొనసాగింది. బడ్జెట్‌ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలిపింది. అనంతరం సీఎం... నాందేడ్‌లో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యాన తలపెట్టిన బహిరంగ సభకు బయల్దేరి వెళ్లారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పంట నష్టంపై కేంద్రం సహాయం సున్న
సీఐటీయూలో 2,400 మంది చేరిక..
వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీపై సమగ్ర విచారణ జరపాలి
లీకేజీకి పాలనా వైఫల్యమే కారణం
పంట నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటాం
నిరసన ఉద్యోగుల ప్రజాస్వామిక హక్కు
కొల్లాపూర్‌ బెనిషాన్‌పై 'వైరస్‌'
సామాజిక చైతన్యానికి లఘు చిత్రాలు అవసరం
ఆటపాటతో చైతన్యం
ఆయుర్వేద వైద్యం ఆరోగ్యానికి ఎంతో మేలు
జనరిక్‌ మందులను ప్రచారంలోకి తీసుకురావాలి
కొలువుల బిల్లులపై వెంటనే సంతకం చేయాలి
రేవంత్‌ దీక్షను అడ్డుకుంటాం
రికార్డు స్థాయిలో రూ.9.62 కోట్లు జరిమానా
అకాల వర్షాల వలన నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించండి
నెలాఖరు వరకు 1442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ
ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
23,24 తేదీల్లో ఈదురుగాలులతో వర్షాలు!
ఉగాది శుభాకాంక్షలు: టీడీపీ అధ్యక్షులు కాసాని
ఈ-కుబేర్‌ పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి
విప్లవాత్మక పథకాలతో ప్రజల ఆరోగ్య ప్రమాణాల్లో మెరుగుదల
నిమ్స్‌ డైరెక్టర్‌ను మార్చాలి
24,25 తేదీల్లో ఇంటర్‌-కాలేజీ మేనేజ్‌మెంట్‌ ఫెస్ట్‌
ఈ-కుబేర్‌లో పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలి
ఫోన్ల ధ్వంసం ఆరోపణలకు కవిత ఖండన
ఉపాధి పనులకు 25 లోగా ఎఫ్‌టీవో పూర్తి చేయాలి
వర్షాల కారణంగా దెబ్బతిన్న విద్యుత్‌లైన్లను పునరుద్ధరించండి
31న 12 మందికి తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాలు
ప్రజలకు గవర్నర్‌, సీఎం ఉగాది శుభాకాంక్షలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.