Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలి

Sat 18 Mar 05:52:01.263707 2023

- జనచైతన్య యాత్రలో ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌ నాయక్‌
- తెలంగాణ మొత్తం తిరగాలని సీపీఐ(ఎం) నేతలకు విజ్ఞప్తి
- ప్రజలలో చైతన్యం రగిలించేందుకు యాత్రలు : తమ్మినేని
నవతెలంగాణ- మహబూబాబాద్‌
          దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్‌ పరం చేస్తూ భవిష్యత్తులో రిజర్వేషన్లు తొలగించేందుకు కుట్ర పన్నుతున్న బీజేపీని ఓడించేందుకు బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌ నాయక్‌ పిలుపునిచ్చారు. మహబూబాబాద్‌లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాధన శ్రీనివాస్‌ అధ్యక్షతన నిర్వహించిన జనచైతన్య యాత్ర సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌ నాయక్‌ , సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ రావు పాలడుగు భాస్కర్‌ , సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయ సారథి మాట్లాడారు.
ఈ సందర్భంగా శంకర్‌ నాయక్‌ మాట్లాడారు. బీజేపీ 8 ఏండ్ల కాలంలో కార్పొరేట్‌ విధానాలతో మతతత్వ రాజకీయాలతో దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని అన్నారు. సీపీఐ(ఎం) చేపట్టిన జన చైతన్య యాత్ర తెలంగాణ మొత్తం తిరగాలని, ప్రజలను చైతన్యం చేయాలని విజ్ఞప్తి చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కావాలని పోరాడిన కేసీఆర్‌ కూతురు కవితపై ఈడీలను ప్రయోగించి అవమానాల పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్సీ, ఎస్టీ బీసీ వర్గాలు మేలుకొని బీజేపీకి వ్యతిరేకంగా తిరగబడాలని పిలుపునిచ్చారు రైల్వేలు, ఎల్‌ఐసిలు, ఓడరేవులు, బ్యాంకులు, బొగ్గు గనులను ప్రయివేటుపరం చేసి భవిష్యత్తులో రిజర్వేషన్లు తొలగించేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని విమర్శించారు.
బీజేపీకి వ్యతిరేకంగా తెలంగాణలో అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో ప్రజలకు 50 లక్షల ఆసరా పింఛన్లు ఇస్తున్నామని, రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్తు ఇస్తున్న ఘనత కేసిఆర్‌దేనని అన్నారు తెలంగాణ విభజన హామీలైన ఉక్కు పరిశ్రమ గిరిజన యూనివర్సిటీ కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడంలో బీజేపీ వైఫల్యం చెందిందని అన్నారు తెలంగాణలో పోడు రైతులందరికీ పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు మతోన్మాద ఫాసిస్ట్‌ కార్పొరేట్‌ విధానాలతో 2024లో అధికారంలోకి రావడం కోసం బీజేపీ చేస్తున్న కుట్రలను ఎండగట్టి ప్రజలను చైతన్యం చేస్తూ బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేయడమే లక్ష్యంగా ప్రజలలో చైతన్యం రగిలించేందుకు జన చైతన్య యాత్రలు చేపట్టినట్టు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర
ఢిల్లీలో కవిత
పరీక్షలు కాదు.. ప్రభుత్వాన్నే రద్దు చేయాలి
ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత....
దేశానికి బీజేపీ ప్రమాదకరం
గ్రామపంచాయతీ జేఏసీ చైర్మెన్‌గా పాలడుగు భాస్కర్‌
భగత్‌సింగ్‌ స్పూర్తితో యువత ముందుకెళ్లాలి
రాజకీయాల వల్లే కళారూపాలకు చెదలు
ఆర్టీసీల పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత
వీఆర్‌ఏ సిద్ధ శ్రీనివాస్‌ కుటుంబానికి రూ.20 లక్షలు ఇవ్వాలి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేట్ల చొరబాటు : టీఎస్‌ యూటీఎఫ్‌
మానవాళి విముక్తి కి మార్క్సిజమే దిక్సూచి
ఆర్టీసీలోకి 166 మంది కానిస్టేబుళ్లు
విద్వేషాలతో దేశాన్ని విడగొడుతున్న బీజేపీ
తెలంగాణ మిల్లెట్‌ మ్యాన్‌ సతీష్‌ మరణం బాధాకరం : మంత్రి నిరంజన్‌రెడ్డి
నిజాం కాలపు నిర్బంధంలో తెలంగాణ మీడియా : దాసు సురేశ్‌
పేపర్‌ లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరపాలి : టీఎస్‌యూటీఎఫ్‌
పంట నష్టపోయిన రైతులు ఆదుకోండి
మోడీకి ప్రజలే బుద్ధిచెబుతారు :మాజీ మంత్రి పొన్నాల
ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ను సెన్సార్‌ పరిధిలోకి తీసుకురావాలి
పూర్తి విశ్వాసంతో అసెంబ్లీ ఎన్నికలకెళ్తాం
ఐపీఎస్‌ అధికారి తప్పునకు ప్రధాని రాజీనామా చేశారా?
నిరుద్యోగులకోసం సకల జనుల సమ్మె : బీఎస్‌పీ
మన రాష్ట్రంలోనే అత్యధిక వేతనాలు
పీటీఓ ఎస్‌ఐ పోస్టులకు 26న రాత పరీక్ష
కారుమబ్బులో కాంతిరేఖ సీపీఐ(ఎం)
నేడు చేయూత వాహనాల ప్రారంభోత్సవం
ఎయిర్‌పోర్టు ఏమాయె..!
ఏడాది కష్టం నీటిపాలు..
అయోధ్యపై అపేక్ష.. భద్రాద్రిపై వివక్ష
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.