Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..
  • ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల
  • బిటెక్ విద్యార్థిని అదృశ్యం..
  • హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..
  • కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
భారతీయులకు భారీగా ఇంగ్లాండ్‌ వీసాలు | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి

భారతీయులకు భారీగా ఇంగ్లాండ్‌ వీసాలు

Thu 17 Nov 01:34:51.245615 2022

లండన్‌ : భారత్‌కి చెందిన యువ నిపుణుల్లో మూడు వేల మందికి వీసాలు ఇవ్వడానికి బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ అంగీకరించారు. బ్రిటన్‌-భారత్‌ యువ వృత్తినిపుణుల పథకానికి ఆమోద ముద్ర లభించిందని బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ కార్యాలయం బుధవారం వెల్లడించింది. 18 నుంచి 30ఏండ్ల వయసు కలిగిన, డిగ్రీ చదువుకున్న భారత జాతీయులు బ్రిటన్‌కు వచ్చి, రెండేండ్ల వరకు పనిచేసుకునేందుకు దీంతో అవకాశం కలుగుతుందని ప్రధాని కార్యాలయం ట్వీట్‌ చేసింది. ఇటువంటి పథకంతో లబ్ది పొందుతున్న మొదటి వీసా జాతీయ దేశం భారతదేశమని బ్రిటన్‌ ప్రభుత్వం పేర్కొంది. గతేడాది కుదిరిన బ్రిటన్‌-భారత్‌ మైగ్రేషన్‌, మొబిలిటీ పార్టనర్‌షిప్‌ను ఈ చర్య మరింత బలోపేతం చేస్తుందని వ్యాఖ్యానించింది. బాలి సదస్సు సందర్భంగా ప్రధాని మోడీతో భేటీ అయిన కొద్ది గంటల వ్యవధిలోనే సునాక్‌ ఈ ప్రకటన చేయడం విశేషం. అంతకుముందు వాణిజ్యం, మొబిలిటీ, రక్షణ, భద్రత వంటి కీలక రంగాల్లో సహకారంపై మోడీ, సునాక్‌లు చర్చలు జరిపారు. భారత్‌, బ్రిటన్‌ సంబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తామని సమావేశం అనంతరం మోడీ వ్యాఖ్యానించారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గాజాపై ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు
అయ్య బాబోయ్‌..ఆస్టరాయిడ్‌
దక్షిణాఫ్రికాలో విద్యుత్‌ సంక్షోభం !
9 మంది పాలస్తీనీయుల హత్య
మత కల్లోలాలకు మోడీనే కారకుడు!
బ్రెజిల్‌, అర్జెంటీనాల ఉమ్మడి కరెన్సీ చొరవను స్వాగతించిన వెనెజులా
దగ్గు సిరప్‌ సంస్థలపై డబ్ల్యుహెచ్‌ఓ దర్యాప్తు
నేపాల్‌లో భూకంపం
కాలిఫోర్నియాలో తుపాకీ కలకలం !
విప్లవాన్ని క్యూబా ఎప్పటికీ విడిచిపెట్టదు
ఆదివాసీల ఆరోగ్యం కోసం..
ఇజ్రాయిల్‌ ప్రధానికి షాక్‌
అమెరికా మాంటేరీ పార్క్‌లో కాల్పులు..10 మంది మృతి
పాకిస్తాన్‌లో నాలుగేళ్ళలో 42మంది జర్నలిస్టులు హత్య
న్యూజిలాండ్‌ ప్రధానిగా క్రిస్‌ హిప్‌కిన్స్‌
గూగుల్‌లో వేల మంది ఇంటికి
2002 గుజరాత్‌ అల్లర్లు మోడీదే ప్రధాన బాధ్యత
ప్రభుత్వ తీరు మారకపోతే సమ్మెను ఉధృతం చేస్తాం
నేపాల్‌లో కూలిన విమానం
పర్యావరణం పట్టదా..!
రొమేనియాకు నాటో నిఘా విమానం
సరిహద్దు అంశంపై చైనా, భూటాన్‌ చర్చలు
ఇద్దరు పాలస్తీనియన్ల హత్య
ఆపిల్‌ సీఈఓ జీతంలో భారీ కోత
అమెరికాలో స్తంభించిన విమాన సర్వీసులు
ప్రజాస్వామ్యానికి బ్రెజిలియన్ల మద్దతు
బరితెగించారు
తైవాన్‌ జలసంధి మీదుగా అమెరికా యుద్ధ నౌక !
'మోర్‌ డాక్టర్స్‌' పునరుద్ధరణ
40 ఏండ్ల నిర్బంధం తర్వాత పాలస్తీనా ఖైదీ విడుదల
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.