Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌
  • ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
  • ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి
  • భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..
  • ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
చైనాలోని ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి

చైనాలోని ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం

Wed 23 Nov 04:54:51.392079 2022

- 38మంది మృతి
బీజింగ్‌ :
సెంట్రల్‌ చైనాలోని ఫ్యాక్టరీలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 38మంది మరణించారని ప్రభుత్వ మీడియా మంగళవారం తెలిపింది. కార్మికులు అక్రమంగా వెల్డింగ్‌ చేయడమే ఇందుకు కారణమని అధికారులు పేర్కొంటున్నారు. హెనన్‌ ప్రావిన్స్‌లోని అనయంగ్‌ నగరంలో ఒక ప్లాంట్‌లో సోమవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. అలారం మోగిన వెంటనే మున్సిపల్‌ అగ్నిమాపక దళం అధికారులు స్థానిక కాలమానం ప్రకారం 4.22 గంటలకు ప్లాంట్‌కి వెళ్ళారని మీడియా తెలిపింది. రెండు అగ్నిమాపక శకటాలు ఆరు గంటల పాటు శ్రమించి 11గంటల సమయంలో మంటలనుఅదుపులోకి తెచ్చాయి. ఫ్యాక్టరీ వున్న ప్రాంతమంతా దట్టమైన నల్లని పొగ అలుముకున్నట్లు సీసీటీవీ ఫుటేజీతో తెలుస్తోంది. కాగా గాయపడిన ఇద్దరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వారికి ప్రాణాపాయమేమీ లేదని పీపుల్స్‌ డైలీ పత్రిక తెలిపింది. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించి కార్మికులు ఎలక్ట్రిక్‌ వెల్డింగ్‌ చేస్తుండగా మంటలు చెలరేగినట్లు ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని స్థానిక అధికారులను ఉటంకిస్తూ సిసిటివి తెలిపింది. ప్రమాద రహితమైన రసాయనాలు, దుస్తులు, అగ్నిమాపక పరికరాలు, భవన నిర్మాణ సామాగ్రి, యంత్రాలు వంటి వాటిని టోకుగా విక్రయించే ఫ్యాక్టరీ అది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చైనా బెలూన్‌ను కూల్చేసిన అమెరికా
పాక్‌ మాజీ అధ్యక్షుడి కన్నుమూత
క్వెట్టాలో భారీ పేలుడు... అనేక మందికి గాయాలు
భారత్‌-బ్రిటన్‌ సంబంధాలపై రిషి ప్రత్యేక శ్రద్ధ!
భారత్‌ కంటి చుక్కల మందుతో అమెరికాలో ఒకరు మృతి
విద్యుత్‌ ఒప్పందాన్ని పున:పరిశీలించాలి
ఇంగ్లండ్‌ను కుదిపేసిన అతి పెద్ద సమ్మె
పెన్షన్‌ సంస్కరణలను నిరసిస్తూ ఫ్రాన్స్‌లో భారీ ప్రదర్శన
పెషావర్‌ మసీదులో ఆత్మాహుతి దాడి
పాకిస్తాన్‌లో బస్సు ప్రమాదం
పాక్‌లో పడవ బోల్తా 10 మంది విద్యార్థులు మృతి
పెరూలో బస్సు ప్రమాదం.. 25 మంది మృతి
భద్రతా మండలి స్థంభించిపోయింది
అమెరికా పోలీసుల చేతిలో మరో నల్లజాతీయుడు బలి
నా హత్యకు కుట్ర : ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపణ
లండన్‌లో రికార్డు స్థాయిలో పెరిగిన ఇంటి అద్దెలు
పత్రికా స్వేచ్ఛ ముఖ్యం
గాజాపై ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు
అయ్య బాబోయ్‌..ఆస్టరాయిడ్‌
దక్షిణాఫ్రికాలో విద్యుత్‌ సంక్షోభం !
9 మంది పాలస్తీనీయుల హత్య
మత కల్లోలాలకు మోడీనే కారకుడు!
బ్రెజిల్‌, అర్జెంటీనాల ఉమ్మడి కరెన్సీ చొరవను స్వాగతించిన వెనెజులా
దగ్గు సిరప్‌ సంస్థలపై డబ్ల్యుహెచ్‌ఓ దర్యాప్తు
నేపాల్‌లో భూకంపం
కాలిఫోర్నియాలో తుపాకీ కలకలం !
విప్లవాన్ని క్యూబా ఎప్పటికీ విడిచిపెట్టదు
ఆదివాసీల ఆరోగ్యం కోసం..
ఇజ్రాయిల్‌ ప్రధానికి షాక్‌
అమెరికా మాంటేరీ పార్క్‌లో కాల్పులు..10 మంది మృతి
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.