Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌
  • ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
  • ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి
  • భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..
  • ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
11 నిమిషాలకో మహిళ హత్య : ఐరాస | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి

11 నిమిషాలకో మహిళ హత్య : ఐరాస

Wed 23 Nov 05:49:42.012953 2022

న్యూయార్క్‌ : ప్రతీ 11 నిమిషాలకు ఓ మహిళ లేదా బాలిక... భాగస్వామి, లేదా కుటుంబసభ్యుల చేతుల్లోనే హత్యకు గురవుతున్నదని ఐక్యరాజ్యసమితి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలపై తీవ్రమైన హింస అత్యంత తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొంది. ఈ పరిస్థితిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు జాతీయస్థాయిలో ప్రణాళికను అమలుచేయాలని పిలుపునిచ్చింది. ఈ నెల 25న అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీకి చెందిన శ్రద్ధా వాకర్‌ హత్య నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది థీమ్‌గా మహిళలు, బాలికలపై హింసను అంతం చేయడానికి చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారితో తలెత్తిన ఆర్థిక సంక్షోభం, ఇతర ఒత్తిళ్లు శారీరక, మౌఖిక దుర్వినియోగానికి దారితీస్తున్నాయని అన్నారు. లైంగిక వేధింపులు, విద్వేష ప్రసంగాలు, వస్త్రధారణ, ఫొటోలతో ఆన్‌లైన్‌లోనూ మహిళలు, బాలికలు హింసను ఎదుర్కొంటున్నారని అన్నారు. మానవజనాభాలో సగభాగంగా ఉన్న మహిళలు లక్ష్యంగా వివక్ష, హింస, దుర్వినియోగం అత్యధికంగా ఉందని.. ఇది వారి సాధారణ హక్కులైన స్వేచ్ఛ, ఆర్థిక సమానత్వం, అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని అన్నారు. మహిళలు, బాలికలకు వ్యతిరేకంగా హింస చరిత్ర పుస్తకాల్లో ఉండాలనీ, ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవడానికి ఇది సరైన సమయమని గుటెరస్‌ పేర్కొన్నారు.
ఈ విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు జాతీయ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం, నిధులు సమకూర్చడం, అమలు చేయడం, ప్రతిదశలోనూ అట్టడుగు వర్గాలు, ప్రజలు పాల్గొనేలా చట్టాలు అమలు చేయాలని అన్నారు. 2026 నాటికి మహిళా హక్కుల సంఘాలు, ఉద్యమాలకు 50శాతం నిధులను పెంచేలా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మహిళలకు మద్దతుగా, వారికి సహకారం అందించేలా మనం నిలబడాలని, మనమంతా స్త్రీవాదులమని గర్వంగా చెప్పాలని అన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చైనా బెలూన్‌ను కూల్చేసిన అమెరికా
పాక్‌ మాజీ అధ్యక్షుడి కన్నుమూత
క్వెట్టాలో భారీ పేలుడు... అనేక మందికి గాయాలు
భారత్‌-బ్రిటన్‌ సంబంధాలపై రిషి ప్రత్యేక శ్రద్ధ!
భారత్‌ కంటి చుక్కల మందుతో అమెరికాలో ఒకరు మృతి
విద్యుత్‌ ఒప్పందాన్ని పున:పరిశీలించాలి
ఇంగ్లండ్‌ను కుదిపేసిన అతి పెద్ద సమ్మె
పెన్షన్‌ సంస్కరణలను నిరసిస్తూ ఫ్రాన్స్‌లో భారీ ప్రదర్శన
పెషావర్‌ మసీదులో ఆత్మాహుతి దాడి
పాకిస్తాన్‌లో బస్సు ప్రమాదం
పాక్‌లో పడవ బోల్తా 10 మంది విద్యార్థులు మృతి
పెరూలో బస్సు ప్రమాదం.. 25 మంది మృతి
భద్రతా మండలి స్థంభించిపోయింది
అమెరికా పోలీసుల చేతిలో మరో నల్లజాతీయుడు బలి
నా హత్యకు కుట్ర : ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపణ
లండన్‌లో రికార్డు స్థాయిలో పెరిగిన ఇంటి అద్దెలు
పత్రికా స్వేచ్ఛ ముఖ్యం
గాజాపై ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు
అయ్య బాబోయ్‌..ఆస్టరాయిడ్‌
దక్షిణాఫ్రికాలో విద్యుత్‌ సంక్షోభం !
9 మంది పాలస్తీనీయుల హత్య
మత కల్లోలాలకు మోడీనే కారకుడు!
బ్రెజిల్‌, అర్జెంటీనాల ఉమ్మడి కరెన్సీ చొరవను స్వాగతించిన వెనెజులా
దగ్గు సిరప్‌ సంస్థలపై డబ్ల్యుహెచ్‌ఓ దర్యాప్తు
నేపాల్‌లో భూకంపం
కాలిఫోర్నియాలో తుపాకీ కలకలం !
విప్లవాన్ని క్యూబా ఎప్పటికీ విడిచిపెట్టదు
ఆదివాసీల ఆరోగ్యం కోసం..
ఇజ్రాయిల్‌ ప్రధానికి షాక్‌
అమెరికా మాంటేరీ పార్క్‌లో కాల్పులు..10 మంది మృతి
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.