Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌
  • ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
  • ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి
  • భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..
  • ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఇకపై కోవిడ్‌ పరీక్ష అక్కర్లేదు | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి

ఇకపై కోవిడ్‌ పరీక్ష అక్కర్లేదు

Sun 04 Dec 04:45:57.417476 2022

- ప్రకటించిన పది చైనా నగరాలు
బీజింగ్‌ : ప్రభుత్వ రవాణా వాహనాల్లో ఎక్కేందుకు 48గంటలు ముందుగా చేయించుకున్న కోవిడ్‌ పరీక్షా ఫలితాన్ని అందచేయాలన్న నిబంధనకు ఇక స్వస్తి చెబుతున్నట్లు చైనాలోని పది ప్రధాన నగరాలు ప్రకటించాయి. ఇలా ప్రకటించిన నగరాల్లో చెంగ్డు, తియాన్‌జిన్‌, దాలియన్‌, షిజియాజుంగ్‌, షెంజాన్‌ వంటివి వున్నాయి. ఫార్మసీలు, పార్కులు, పర్యాటక ప్రాంతాలు వంటి బహిరంగ వేదిల్లోకి ప్రవేశించడానికి కూడా ఇకపై కోవిడ్‌ పరీక్షలు చేయించుకోనవసరం లేదని మరికొన్ని నగరాలు ప్రకటించాయి. దక్షిణ చైనా గుయాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లోని షెంజాన్‌ నగరం సాంకేతిక, తయారీ రంగ కేంద్రంగా వుంది.
ప్రభుత్వ రవాణా వాహనాల్లోకి ఎక్కాలన్నా, బహిరంగ వేదికల్లోకి ప్రవేశించాలన్న ఇకపై ఈ నగరవాసులు న్యూక్లిక్‌ యాసిడ్‌ పరీక్ష సర్టిఫికెట్‌ను అందచేయాల్సిన అవసరం లేదని శనివారం ఉదయం ప్రకటన జారీ చేసింది. అయితే వేదిక కోడ్‌ను స్కాన్‌ చేయాల్సిన అవసరం వుందని, గ్రీన్‌ హెల్త్‌ కోడ్‌ను చూపించాలి వుంటుందని తెలిపింది. రైతు మార్కెట్లకు వెళ్ళేపుడు మాత్రం న్యూక్లిక్‌ యాసిడ్‌ పరీక్ష తప్పనిసరిగా వుంది. మెగాసిటీ గుయాంగ్జు కూడా చాలా వరకు ఆంక్షలను ఎత్తివేసింది. మరికొన్ని నగరాలు చాలావరకు సద్దుబాట్లను ప్రకటించాయి.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చైనా బెలూన్‌ను కూల్చేసిన అమెరికా
పాక్‌ మాజీ అధ్యక్షుడి కన్నుమూత
క్వెట్టాలో భారీ పేలుడు... అనేక మందికి గాయాలు
భారత్‌-బ్రిటన్‌ సంబంధాలపై రిషి ప్రత్యేక శ్రద్ధ!
భారత్‌ కంటి చుక్కల మందుతో అమెరికాలో ఒకరు మృతి
విద్యుత్‌ ఒప్పందాన్ని పున:పరిశీలించాలి
ఇంగ్లండ్‌ను కుదిపేసిన అతి పెద్ద సమ్మె
పెన్షన్‌ సంస్కరణలను నిరసిస్తూ ఫ్రాన్స్‌లో భారీ ప్రదర్శన
పెషావర్‌ మసీదులో ఆత్మాహుతి దాడి
పాకిస్తాన్‌లో బస్సు ప్రమాదం
పాక్‌లో పడవ బోల్తా 10 మంది విద్యార్థులు మృతి
పెరూలో బస్సు ప్రమాదం.. 25 మంది మృతి
భద్రతా మండలి స్థంభించిపోయింది
అమెరికా పోలీసుల చేతిలో మరో నల్లజాతీయుడు బలి
నా హత్యకు కుట్ర : ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపణ
లండన్‌లో రికార్డు స్థాయిలో పెరిగిన ఇంటి అద్దెలు
పత్రికా స్వేచ్ఛ ముఖ్యం
గాజాపై ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు
అయ్య బాబోయ్‌..ఆస్టరాయిడ్‌
దక్షిణాఫ్రికాలో విద్యుత్‌ సంక్షోభం !
9 మంది పాలస్తీనీయుల హత్య
మత కల్లోలాలకు మోడీనే కారకుడు!
బ్రెజిల్‌, అర్జెంటీనాల ఉమ్మడి కరెన్సీ చొరవను స్వాగతించిన వెనెజులా
దగ్గు సిరప్‌ సంస్థలపై డబ్ల్యుహెచ్‌ఓ దర్యాప్తు
నేపాల్‌లో భూకంపం
కాలిఫోర్నియాలో తుపాకీ కలకలం !
విప్లవాన్ని క్యూబా ఎప్పటికీ విడిచిపెట్టదు
ఆదివాసీల ఆరోగ్యం కోసం..
ఇజ్రాయిల్‌ ప్రధానికి షాక్‌
అమెరికా మాంటేరీ పార్క్‌లో కాల్పులు..10 మంది మృతి
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.