Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..
  • ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల
  • బిటెక్ విద్యార్థిని అదృశ్యం..
  • హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..
  • కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
సామూహిక హత్యల ప్రమాదం | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి

సామూహిక హత్యల ప్రమాదం

Mon 05 Dec 03:54:58.885523 2022

- ఎనిమిదో స్థానంలో భారత్‌. యూఎస్‌ రీసెర్చ్‌
న్యూయార్క్‌:2022- 2023లో సామూహిక హత్యలు జరిగే ప్రమాదం అధికంగా ఉన్న దేశాల్లో భారత్‌ ఎనిమిదో స్థానంలో ఉందని ఓ నివేదిక తెలిపింది. హింసాత్మక ఘటనలు జరిగే ప్రమాదం ఉన్న దేశాలపై యూఎస్‌ రీసెర్చ్‌ సంస్థ ''ఎర్లీ వార్నింగ్‌'' అధ్యయనం చేపట్టింది. 2022-23లో భారత్‌లో సామూహికంగా హత్యలు జరిగే అవకాశం 7.4 శాతంగా ఉందని తెలిపింది. మొత్తం 162 దేశాల్లో ఈ ఏడాది జాబితాలో పాకిస్థాన్‌ అగ్రస్థానంలో ఉండగా, యెమెన్‌ రెండోస్థానంలో, మయన్మార్‌ మూడోస్థానంలో, ఇథియోపియా ఐదో స్థానంలో, నైజీరియా ఆరో స్థానంలో, ఆఫ్ఘనిస్థాన్‌ ఏడో స్థానంలో నిలిచాయని పేర్కొంది.నివేదిక కోసం దేశాల భౌగోళిక ప్రాంతం, జనాభా, సామాజిక ఆర్థిక చర్యలు, ఆయా దేశాల ప్రభుత్వాల ఆంక్షలు, మానవహక్కుల స్థాయిలు, గతంలో హింసాత్మక సంఘర్షణ రికార్డులను విశ్లేషించింది. ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదికను గత నెల విడుదల చేసింది.దేశంలోని ముస్లిం మైనారిటీల పట్ల కేంద్రం, రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుతం ఎలా వివక్ష చూపుతుందనే అంశాలను ఈ నివేదిక హైలెట్‌ చేసింది. డిసెంబర్‌ 2021 నుంచి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు సామూహిక హత్యలకు పిలుపునిచ్చేలా విద్వేష ప్రసంగాలు చేస్తున్నారని పేర్కొంది. ఇటీవల అనే క రాష్ట్రాల్లో ముస్లింలను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు జరిగాయి. హనుమాన్‌ జయంతి సందర్భంగా చేపట్టిన ఊరేగింపుల్లో ముస్లిం వ్యతిరేక నినాదాలు, మసీదులను అపవిత్రం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. హింసాత్మక ఘటనలకు ప్రతిస్పందనగా రాష్ట్ర ప్రభుత్వాలు ముస్లింల నివాసాలు, ఆస్తులను బుల్డోజర్‌ ధ్వంసం చేశారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గాజాపై ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు
అయ్య బాబోయ్‌..ఆస్టరాయిడ్‌
దక్షిణాఫ్రికాలో విద్యుత్‌ సంక్షోభం !
9 మంది పాలస్తీనీయుల హత్య
మత కల్లోలాలకు మోడీనే కారకుడు!
బ్రెజిల్‌, అర్జెంటీనాల ఉమ్మడి కరెన్సీ చొరవను స్వాగతించిన వెనెజులా
దగ్గు సిరప్‌ సంస్థలపై డబ్ల్యుహెచ్‌ఓ దర్యాప్తు
నేపాల్‌లో భూకంపం
కాలిఫోర్నియాలో తుపాకీ కలకలం !
విప్లవాన్ని క్యూబా ఎప్పటికీ విడిచిపెట్టదు
ఆదివాసీల ఆరోగ్యం కోసం..
ఇజ్రాయిల్‌ ప్రధానికి షాక్‌
అమెరికా మాంటేరీ పార్క్‌లో కాల్పులు..10 మంది మృతి
పాకిస్తాన్‌లో నాలుగేళ్ళలో 42మంది జర్నలిస్టులు హత్య
న్యూజిలాండ్‌ ప్రధానిగా క్రిస్‌ హిప్‌కిన్స్‌
గూగుల్‌లో వేల మంది ఇంటికి
2002 గుజరాత్‌ అల్లర్లు మోడీదే ప్రధాన బాధ్యత
ప్రభుత్వ తీరు మారకపోతే సమ్మెను ఉధృతం చేస్తాం
నేపాల్‌లో కూలిన విమానం
పర్యావరణం పట్టదా..!
రొమేనియాకు నాటో నిఘా విమానం
సరిహద్దు అంశంపై చైనా, భూటాన్‌ చర్చలు
ఇద్దరు పాలస్తీనియన్ల హత్య
ఆపిల్‌ సీఈఓ జీతంలో భారీ కోత
అమెరికాలో స్తంభించిన విమాన సర్వీసులు
ప్రజాస్వామ్యానికి బ్రెజిలియన్ల మద్దతు
బరితెగించారు
తైవాన్‌ జలసంధి మీదుగా అమెరికా యుద్ధ నౌక !
'మోర్‌ డాక్టర్స్‌' పునరుద్ధరణ
40 ఏండ్ల నిర్బంధం తర్వాత పాలస్తీనా ఖైదీ విడుదల
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.