Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • క్రిమియాపై ఉక్రెయిన్‌ దాడి...
  • లోకేష్ యువగళం యాత్రకు బ్రేక్‌
  • ముగిసిన ఎమ్మె‌ల్సీ క‌విత ఈడీ విచార‌ణ‌
  • నాలుగో వికెట్ కోల్పోయిన‌ యూపీ...
  • పాయల్‌ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్‌లో పాల్గొని
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
భద్రతా మండలి స్థంభించిపోయింది | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి

భద్రతా మండలి స్థంభించిపోయింది

Mon 30 Jan 03:02:40.713633 2023

- ప్రస్తుత వాస్తవాలను ప్రతిబించించడం లేదు
- ఐరాస సాధారణ అసెంబ్లీ అధ్యక్షులు కస్బా కొరొసి
న్యూయార్క్‌ : ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి స్థంంభించిపోయిందని, ప్రస్తుత వాస్తవాలను ప్రతిబింబించడం లేదని ఐరాస జనరల్‌ అసెంబ్లీ అధ్యక్షులు కస్బా కొరొసి వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ శాంతి, భద్రతను రక్షించడంలో తన ప్రాథమిక విధిని భద్రతా మండలి నిర్వర్తించలేకపోయిందని అన్నారు. భద్రతా మండలిని శక్తివంతంగా తీర్చిదిద్దడానికి దానిని సంస్కరించాలనే డిమాండ్‌ సభ్యదేశాల నుంచి పెరుగుతోందని చెప్పారు. ఆదివారం ఇక్కడ భారత పర్యటనకు బయలుదేరే ముందు కొరొసి ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ఆహ్వానం మేరకు దేశంలో మూడు రోజుల పాటు కొరొసి పర్యటించనున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఐరాస సాధారణ అసెంబ్లీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన తరువాత హంగేరికి చెందిన కొరొసికి ఇదే మొదటి విదేశీ పర్యటన కావడం విశేషం. 'భద్రతా మండలి చాలా సులభమైన కారణంతో తనన ప్రాథమిక విధిని నిర్వహించదు. భద్రతా మండలి వ్యవస్థగా ఉండాలి. కానీ వీటో అధికారం కారణంగా భద్రతా మండలి చర్యలు తీసుకోలేదు' అని అన్నారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్య స్థానానికి భారత్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని, ఈ విషయంలో కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రయత్నాల్లో భారత్‌ ముందంజలో ఉందని అన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అమెరికా అణు విద్యుత్‌ ప్లాంట్‌ నుంచి4 లక్షల గ్యాలన్ల అణుధార్మిక జలాలు లీక్‌!
క్రెడిట్‌ సుస్సెపై యూబీఎస్‌ ఆసక్తి
పార్లమెంటు ఆమోదం లేకుండానే పెన్షన్‌ కోతలు
పన్నుల పెంపును నిరసిస్తూ శ్రీలంక కార్మికుల సమ్మె
ముస్లింలపై దాడులను నివారించాలి
జయహో నాటు
సంక్షోభంలో అమెరికన్‌ బ్యాంకులు
ఆస్కార్‌కు వేళాయె!
కోవిడ్‌ దర్యాప్తునకు కట్టుబడి ఉన్నాం డబ్ల్యూ హెచ్‌ఓ పునరుద్ఘాటన
అమెరికా అడ్వైజరీ కమిటీలో ఇద్దరు ఇండో-అమెరికన్‌ సిఇఓలు
ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం
ఫుకుషిమా విపత్తుకు 12 ఏండ్లు
జిన్‌పింగ్‌కు మూడోసారి అధ్యక్ష బాధ్యతలు
ఇమ్రాన్‌ ఖాన్‌పై నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారంటును రద్దు చేసిన బెలూచిస్తాన్‌ హైకోర్టు
పాక్‌లో అమ్మకపు పన్ను భారీగా పెంపు
మే 14న టర్కీ పార్లమెంటరీ, అధ్యక్ష ఎన్నికలు
మరో అమెరికన్‌ బ్యాంక్‌ దివాళా..!
నేపాల్‌ కొత్త అధ్యక్షుడిగా రామ్‌చంద్ర పౌడెల్‌
మహిళా ఆర్థిక సాధికారతకు కృషి
క్యూబాలో కొలంబియా శాంతి చర్చలు
8 రోజుల్లోనే మూడోసారి భూకంపం
కొరివితో తలగోక్కుంటున్న ఉక్రెయిన్‌
బీజేపీ భ్రమలు తొలగుతాయి: రాహుల్‌ గాంధీ
స్త్రీ, పురుష సమానత్వ సాధనకు మరో 300 ఏండ్లు
చైనా ముట్టడికి అమెరికా పన్నాగం
అమెరికా, దక్షిణ కొరియాలపై చర్యకు సిద్ధం
ఢాకాలో ఏడంతస్తుల భవనంలో పేలుడు
వెనిజులా విప్లవ నేత చావెజ్‌కు పలువురు నేతల నివాళులు
ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్‌ ఎంపీ కన్నుమూత..
భారత్‌ నిశ్సబ్ధంగా ఉండాలని బీజేపీ కోరుకుంటోంది
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.