సికింద్రాబాద్లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్.. వివిధ విభాగాల్లోని 39 బోధన ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు-ఖాళీలు: పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ)-7, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ)-16, ప్రైమరీ టీచర్ (పీఆర్టీ)-12, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్(పీటీఐ-పీఆర్టీ)-2, పీఆర్టీ-మ్యూజిక్(వెస్ట్రన్)-1, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్-1.
బోధనాంశాల వారీ ఖాళీలు: పీజీటీలో.. ఫిజిక్స్-1, బయాలజీ-1, పొలిటికల్ సైన్స్-1, జాగ్రఫీ-1, సైకాలజీ-1, ఎకనమిక్స్-1, హిస్టరీ-1, టీజీటీలో.. ఫిజిక్స్-1, కెమిస్ట్రీ-1, సోషల్ సెన్సైస్-3, మ్యాథ్స్-4, హిందీ-2, సంస్క తం-1, పీఆర్టీలో.. ప్రాథమిక స్థాయి సబ్జెక్టులన్నీ.
అర్హతలు: పీజీటీకి-సంబంధిత విభాగంలో పీజీ+బీఈడీ, టీజీటీ, పీఆర్టీకి-సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్+ బీఈడీబీ పీటీఐకి.. గ్రాడ్యుయేషన్(ఫిజికల్ ఎడ్యుకేషన్), పీఆర్టీ-మ్యూజికల్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కు సీబీఎస్ఈ నిబంధ నల ప్రకారం సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్.
గమనిక: పీజీటీ, టీజీటీ, పీఆర్టీ పోస్టులకు ఏడబ్ల్యూఈఎస్ సీఎస్బీ, సీటెట్/టెట్ ఉత్తీర్ణులైన వారికి ప్రాధాన్యం ఉంటుంది.
దరఖాస్తు రుసుం: రూ.100.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్.
దరఖాస్తు చేరడానికి చివరి తేదీ: జనవరి 31, 2018.
వెబ్సైట్:www.apsrkpuram.edu.in
Authorization