1. 'సమరాంగణ సూత్రధార'' అను గ్రంథం దేనికి సంబంధించింది?
ఎ) వైద్యం బి) సంగీతం
సి) న్యాయం డి) బోధన
2. ఖజురహో చతుర్భుజ ఆలయాలను నిర్మించినదెవరు?
ఎ) యశోవర్మ బి) జయశక్తి
సి) విద్యాధరుడు డి) 2వ విక్రమవర్మ
3. కుతుబుద్దీన్ ఐబక్ ఏ సంవత్సరంలో కలింజర్ కోటను ఆక్రమించాడు?
ఎ) ఎడి1201 బి) ఎడి1203
సి) ఎడి 1202 డి) ఎడి1205
4. ఈ కింది వారిలో ''శతాధిక యుద్ధ వీరుడు''గా ప్రసిద్ధి గాంచిన వారు ఎవరు?
ఎ) దంగరాజు
బి) గంగాయదేవుడు
సి) దేవపాలుడు డి) కర్ణదేవుడు
5. సేన వంశ స్థాపకుడు ఎవరు?
ఎ) లక్ష్మణ సేనుడు బి) విజయసేనుడు
సి) బల్లాల సేనుడు డి) జయదేవుడు
6. ఈ కింది వాటిలో 'కాశ్మీర్'ను పాలించిన రాజపుత్ర వంశం ఏది?
ఎ) కర్కోటక వంశం బి) ఉత్పల వంశం
సి) లోహర వంశం డి) పైవన్నీ
7. కల్లర్ వంశీయులనే హిందూషాహీలుగా పేర్కొన్న వారు ఎవరు?
ఎ) ఆల్బెరూని బి) ఆల్ మసూద్
సి) బదౌని డి) సభక్తజిన్
8. ఈ కింది వారిలో ఖురాన్ను సంకలనం చేసినది ఎవరు?
ఎ) ఫాతిమా బి) అబుబాకర్
సి) జయద్ ఇబ్ని తౌబిద్ డి) ఖదీజా
9. భారతదేశంపై అరబ్బుల దండయాత్ర కాలం నాటి కనోజ్ పాలకుడు ఎవరు?
ఎ) దాహిర్ బి) చంద్రాదిద్యపీడ
సి) జయసింహుడు డి) నాగభట్టుడు
10. భారతదేశచరిత్రలో ''రోర్ యుద్ధం'' ఎవరెవరి మధ్య జరిగింది?
ఎ) మహ్మద్బీన్ ఖసీం- దాహిర్
బి) దాహిర్- ఖలీసా వాలిద్
సి) మహ్మద్ బీన్ ఖసీం- లలితాదిత్యుడు
డి) మహ్మద్ బీన్ ఖసీం- విద్యానాధుడు
11) మహ్మద్గజనీ దండయాత్రల గురించి పేర్కొన్న గ్రంథం ఏది?
ఎ) కితాబ్-ఉల్-హింద్
బి) తాఖిక్-ఇ-హింద్
సి) తాజుకీ- ఇ-హింద్ డి) షానామా
12) ఏ సంవత్సరంలో గజనీ మహ్మద్ 'స్థానేశ్వర్'ను జయించి 'చక్రస్వామి దేవాలయాన్ని' దోచుకొన్నాడు?
ఎ) ఎడి1025 బి) ఎడి 1014
సి) ఎడి 1018 డి) ఎడి 1026
13) కుతుబుద్దీన్ ఐబక్ కాలం నాటి దక్షిణ భారతదేశ పాలకులకు సంబంధించి సరైనది ఏది?
ఎ) యాదవులు-సింగన
బి) కాకతీయులు-గణపతి దేవుడు
సి) హయసాళులు- రెండో వీర భల్లాలుడు
డి) పైవన్నీ సరైనవే
14) 'తనను తాను తరుష్క పురాణాలకు చెందిన తాప్రిసియబ్' అని చెప్పుకున్న ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
ఎ) బాల్బన్ బి) కైకుబాద్
సి) రజియా
డి) మహ్మద్ బీన్ తుగ్లక్
15) మొగల్ దర్బార్లో అత్యంత వైభవంగా నిర్వహించిన పండుగ ఏది?
ఎ) హోళీ బి) నౌరోజ్
సి) దసరా డి) దీపావళి
16) మొదటి పానిపట్ యుద్ధంలో భాగంగా బాబర్ ఏర్పాటు చేసిన యుద్ధవలయం ?
ఎ) హిరిణే బి) సరభ
సి) అరబా డి) కరబా
17. అక్బర్ ' దీన్-ఇ-ఇలాహీ' మతాన్ని తీవ్రంగా విమర్శించినదెవరు?
ఎ) బీర్బల్ బి) తోడర్మల్
సి) హరివిజసూరి డి) రాజామాన్సింగ్
18) సిక్కులకు సంబంధించిన 'భంగీమిసిల్' శాఖ స్థాపకుడు ఎవరు?
ఎ) హరిసింగ్ బి) చరత్ సింగ్
సి) దిలీప్ సింగ్ డి) రంజిత్ సింగ్
19) 'ఎంబెరుమానూరు' అను బిరుదుగల ఉద్యమ కారుడు ఎవరు?
ఎ) శంకరాచార్యులు
బి) రామానుజాచార్యులు
సి) నింబార్కుడు డి) వల్లభాచార్యుడు
20) 'సత్యం తెలియని వాడే మత యుద్ధాలు చేస్తాడు' అని అన్నది ఎవరు?
ఎ) నారాయణ గురు బి) గురునానక్
సి) కబీర్ డి) రామదాసు
21) ''మధ్యయుగ భారత కారల్ మార్క్స్'' అని ఎవరి నంటారు?
ఎ) కబీర్ బి) మీరాబారు
సి) వల్లభారు పటేల్ డి) సూరదాసు
22) తుఫానుల ఆగ్రంనకు ''కేఫ్ ఆఫ్ గుడ్ హాప్'' అని పేరు పెట్టినది ఎవరు?
ఎ) బార్తలో మ్యూడజ్ బి) నాల్గవ హెన్రీ
సి) రెండోహెన్రీ డి) రెండో జాన్
23) పోర్చుగీసు రాజధానిని కొచ్చిన్ నుండి గోవాకు మార్చినది ఎవరు?
ఎ) ఆల్ఫన్సో డిసౌజా
బి) ఫ్రాన్సిన్ డి ఆల్మిడా
సి) నినాడోచున డి) ఆల్బ్కర్క్
24) ఏ ఆపరేషన్ పేరుతో సైనిక చర్య ద్వారా గోవా, డయ్యుడామన్లు భారత్లో విలీనమయ్యాయి?
ఎ) ఆపరేషన్ విజరు
బి) ఆపరేషన్ కార్గిల్
సి) ఆపరేషన్ అజరు
డి) ఆపరేషన్ గోవా
25) జహంగీర్తో ''వఅస్త్రశ్రీఱరష్ట్ర సష్ట్రaఅ'' (ఇంగ్లీష్ ఖాన్) గా ఎవరిని పిలిచేవారు?
ఎ) హెన్రీ మిడిల్టన్
బి) ధామస్రో
సి) జేమ్స్ లంకాష్టర్
డి) విలియం హాకిన్స్
26) ప్రెంచ్వారిని భారతదేశంలో బలోపేతం చేసేందుకు కర్ణాటక యుద్ధాలను ప్రారంభించినది ఎవరు?
ఎ) డూప్లే బి) డ్యూమస్
సి) లెనాయిర్
డి) ఫ్రాంకోయిస్ మార్టిన్
27) పాండిచ్చేరి సంధి ఏ సంవత్సరంలో జరిగింది?
ఎ) ఎడి 1757 బి) ఎడి 1754
సి) ఎడి 1756 డి) ఎడి 1752
28) మీర్జాఫర్ను బంగారు సంచిలాగా ఉపయోగించు కోవడమే ఈస్టీండియా కంపెనీ ఏకైక లక్ష్యం అని పేర్కొన్న బ్రిటీష్ చరిత్రకారుడు ఎవరు?
ఎ) మాలెసన్ బి) ఎడిన్బరో
సి) ఎరికహేబ్ డి) ఇహెచ్. కార్
29) ఈ కింది వారిలో ఎవరెవరి మధ్య 'శ్రీరంగపట్టణం సంధి'' జరిగింది?
ఎ) టిప్పుసుల్తాన్ -ఐర్కూట్
బి) టిప్పుసుల్తాన్-కారన్ వాలీస్
సి) హైదరాలీ- కారన్వాలీస్
డి) హైదరాలి-ఐర్కూట్
30) ఏ సంవత్సరంలో టిప్పుసుల్తాన్ మరణించాడు?
ఎ) ఎడి 1797 బి) ఎడి 1800
సి) ఎడి1798 డి) ఎడి1799
31) 'మరాఠా మాకియవెల్లి'గా ప్రసిద్ధి గాంచిన వారు ఎవరు?
ఎ) నానా ఫడ్నవీసు బి) మాధవరావు
సి) రఘునాధరావు డి) బాజీరావు
32) ''భారతదేశంలోని స్వతంత్ర రాజ్యాలను నాశనం చేయడానికి ఒక్క క్షణం చాలు'' అని అన్నదెవరు?
ఎ) లార్డ్ రిప్పన్ బి) వెల్లస్లీ
సి) డల్హౌసి డి) కానింగ్
33) ప్రతిభావంతులైన భారతీయు సివిల్ సర్వీస్ అభ్యర్థులకు స్కాలర్షిప్ ఇచ్చి ప్రోత్సహించింది ఎవరు?
ఎ) వారెన్ హెస్టింగ్ బి) లార్డ్ మేయో
సి) జోనాధన్డంకన్
డి) విలియం బెంటింక్
సమాధానాలు
1)బి 2)సి 3)సి 4)డి 5)బి
6)డి 7)ఎ 8)సి 9)డి 10)ఎ
11)బి 12)బి 13)డి 14)ఎ 15)బి
16)సి 17)డి 18)ఎ 19)బి 20)సి
21)ఎ 22)డి 23)సి 24)ఎ 25)డి
26)ఎ 27)బి 28)ఎ 29)బి 30)డి
31)ఎ 32)సి 33)బి
- షేక్ సయ్యద్ మియా
ఉస్మానియా విశ్వవిద్యాలయం
హైదరాబాద్
ఫోన్: 9652748580
Authorization