హైదరాబాద్ పంజాగుట్టలో ఉన్న నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ స్ (నిమ్స్)లో మాస్టర్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ (ఎంహెచ్ఎం) కోర్సులో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది.
సీట్లు: 20 (ఏయూ పరిధిలోని విద్యార్థులకు 42 శాతం, ఓయూ పరిధిలోని విద్యార్థులకు 36 శాతం, ఎస్వీయూ పరిధిలోని విద్యార్థులకు 22 శాతం సీట్లు కేటాయిస్తారు.
కోర్సు వ్యవధి: రెండున్నరేళ్లు (మొత్తం నాలుగు సెమిస్టర్లు, ఆర్నెల్ల ఇంటర్న్షిప్).
ఫీజు: రూ.లక్ష
అర్హతలు: ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి మెడికల్ కోర్సులతో పాటు బీటెక్, బీఏ, బీఎస్సీ వంటి కోర్సుల ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 2018, డిసెంబర్ 31 నాటికి 30 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష (70 మార్కులు), వైవా (30 మార్కులు). ప్రవేశ పరీక్షలో హెల్త్సెన్సైస్, అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ సైన్స్, జనరల్ నాలెడ్జ్, ఐక్యూ, జనరల్ ఇంగ్లిష్ తదితర అంశాల నుంచి మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి.
దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 30, 2018
ప్రవేశ పరీక్ష తేదీ: జూలై 16, 2018
వెబ్సైట్: www.nims.edu.in
Authorization