1. పర్షియా పురాణ పురుషుడైన అఫ్రాషియాబ్ వంశానికి చెందిన వాడని ప్రకటించుకున్న ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
ఎ) అల్లావుద్దీన్ ఖిల్జీ బి) బాల్బన్
సి) ఇల్టుట్మిష్ డి) మహ్మద్బిన్ తుగ్లక్
2. 'కుల్సత్-ఉల్-తవారిక్' అను పరిపాలనా పరమైన గ్రంథం రచించింది ఎవరు?
ఎ) సుజనారారు పండిట్ బి) బదౌని
సి) అల్బేరూనీ డి) మీర్జా మహ్మద్
3. 'ఫిరోజ్ షా తుగ్లక్ మరణంతో ఒక యుగం అంతరిం చింది' అని వ్యాఖ్యానించింది ఎవరు?
ఎ) లేన్పూల్ బి) ఇలియట్
సి) మూర్ లాండ్ డి) లూయిరైస్
4. మహ్మద్బిన్ తుగ్లక్ ఆధిపత్యాన్ని అంగీకరించక తిరగ బడిన గుజరాత్ ప్రాంత బానిస ఎవరు?
ఎ) థాగీ బి) జీత్
సి) సయానీ డి) గార్గి
5. రాగదర్పణ్ అనే సంగీత గ్రంథాన్ని పారశీక భాషలో అనువాదం చేసింది ఎవరు?
ఎ) ఇల్టుట్మిష్ బి) అల్లావుద్దీన్ఖిల్జీ
సి) ఫిరోజ్ షా తుగ్లక్ డి) ఇబ్రహీం లోఢ
6. హరసాల దేవున్ని వధించి యాదవ సామ్రాజ్యాన్ని ఢిల్లీ సుల్తానత్లో విలీనం చేసింది ఎవరు?
ఎ) ఖుస్రూషా బి) బాల్బన్
సి) కైకూబాద్ డి) ఇల్టుట్ మిష్
7. యాదవ రాజైన ధృడ ప్రహరుని రాజధాని ఏది?
ఎ) ద్వార సముద్రం
బి) చంద్రాదిపత్య పురం
సి) దేవగిరి డి) మధురై
8. రణధీర కొచ్చి డయ్యున్ తర్వాత రాజధానికి వచ్చిన పాండ్య రాజు ఎవరు?
ఎ) మారవర్మ బి) వల్లభవర్మ
సి) జటా వర్మ డి) నెడుంజెలియన్
9. మొదటిసారి హొయసాల రాజ్యంపై ముస్లింల దండయాత్ర ఎవరి కాలంలో జరిగింది?
ఎ) రెండవ వీర బిల్లాలుడు
బి) మూడవ వీర బిల్లాలుడు
సి) భిత్తదేవ విష్ణువర్థనుడు డి) నృపకాముడు
10. కన్నడ భాషలో మొదటి నవల ఏది?
ఎ) నలవెంబ బి) పారిజాత మంజరి
సి) లీలావతి డి) సన్నావతి ప్రకరణం
11. బాబర్కు సమకాలీనుడైన బెంగాల్ పాలకుడు?
ఎ) నస్రత్షా బి) విజయ రాఘవరాజు
సి) ఆనంద గజపతి డి) నారాయణ బాబు
12. గుమ్మటం, తోరణ రీతిని పై కప్పు, దూలముల రీతిలో అనుసంధానం గావించి నిర్మాణాలు చేయడం ఏ యుగ వాస్తు శైలిలో నూతన అంశం?
ఎ) లోఢలుీ బి) ఖిల్జీలు
సి) తుగ్లక్లు డి) బానిసలు
13. మధ్యయుగ చరిత్రలో సంభవించిన నూతన పరిణామం ఏది?
ఎ) ఇండో ఇస్లామిక్ వాస్తుశైలి బి) ఇస్లామిక్ శైలి
సి) ద్రవిడ శైలి డి) అరామిక్ శైలి
14. అల్లావుద్దీన్ హుస్సేన్షా కాలంలో బెంగాల్ను ఆక్రమించడానికి ప్రయత్నించి విఫలుడైన ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
ఎ) మహ్మద్ బిన్ తుగ్లక్ బి) సికిందర్ లోఢి
సి) ఇల్టుట్మిష్ డి) అల్లావుద్దీన్ ఖిల్జీ
15. ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనకు పూర్వం మధ్య భారతంలో ఒక ప్రముఖ హిందూ రాజ్యం ఏది?
ఎ) మాళ్వా బి) మేవార్
సి) ఖాందేష్ డి) మార్వార్
16. ఈ కింది వారిలో 'అల్లావుద్దీన్ హుస్సేన్ షా' కుమారుడు ఎవరు?
ఎ) ముబారక్షా
బి) అల్లావుద్దీన్ హుస్సేన్షా
సి) షంషుద్దీన్ ఇలియాజ్ డి) నస్రత్షా
17. శిల్పుల నిర్మాణాలుగా ప్రసిద్ధిగాంచిన కట్టడాలు?
ఎ) హొయసాల కట్టడాలు
బి) విజయనగర కట్టడాలు
సి) కుతుబ్షాహి కట్టడాలు డి) బహమనీ కట్టడాలు
18. బహమనీ రాజ్యాలను మొగల్రాజ్యంలో విలీనం చేసిన వారిలో సరైనది ఏది?
ఎ) బీరార్ - అక్బర్
బి) బీజాపూర్ - ఔరంగజేబు
సి) ఆహ్మద్నగర్ - షాజహాన్ డి) పైవన్నీ సరైనవే
19. బహమనీ 5 రాజ్యాల సంకీర్ణ కూటమిలో అతి చిన్న రాజ్యం ఏది?
ఎ) బీజాపూర్ బి) బీరార్
సి) బీదర్ డి) గోల్కొండ
20. ఉత్తర హరి వంశం రచించిన నాచన సోమునికి మొదటి బుక్కరాయ ఇచ్చిన అగ్రహారం ఏది?
ఎ) నందంపూడి బి) నలమూరు
సి) పెంచికలదిన్నె డి) పాలమూరు
21. ఏనుగులను సంహరించడం వల్ల 'గజబేతకార' అనే బిరుదు పొందిన విజయనగర రాజు ఎవరు?
ఎ) రెండవ దేవరాయలు
బి) రెండవ హరిహర రాయలు
సి) మొదటి దేవరాయ డి) మొదటి బుక్కరాయ
22. శ్రీకృష్ణదేవరాయలకి బాలకృష్ణుని విగ్రహాన్నిచ్చినది ఎవరు?
ఎ) ప్రతాప రుద్ర దేవుడు
బి) యూసుఫ్ ఆదిల్ పాషా
సి) ప్రతాపదుద్ర గజపతి డి) బరీద్ మాలిక్
23. శ్రీకృష్ణ దేవరాయల సైనికులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చుటకు వచ్చిన పోర్చుగీసు సేనాని ఎవరు?
ఎ) అల్బుకర్క్ బి) డామింగో పేస్
సి) ప్రేయర్ జాన్ డి) క్రిస్టసిరి ఫాగాండో
24. లేపాక్షి దేవాలయం నిర్మించినది ఎవరు?
ఎ) ఢింఢిమభట్టు బి) లక్కన్న
సి) విరుపన్న డి) అలియ రామరాయ
25. విజయనగర కాలం నాటి ఓడరేవుల గురించి పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు?
ఎ) అబ్దుల్ రజాక్ బి) న్యూనిజ్
సి) వార్తేమ డి) నికోలోడి కాంటి
26. ఖ్వాజా బందెనవాజ్ సమాధి ఎక్కడ కలదు?
ఎ) పూణె బి) గుల్బర్గ
సి) బీదర్ డి) అజ్మీర్
27. వారకారి తెగకు చెందిన భక్తి ఉద్యమ సన్యాసులు సంవత్సరానికి ఎన్నిసార్లు పండరిపూర్ విఠోభా దేవాలయానికి తీర్థయాత్రలకు వెళతారు?
ఎ) రెండు సార్లు బి) మూడు సార్లు
సి) ఆరు సార్లు డి) నాలుగు సార్లు
28. భక్తి ఉద్యమ కాలంలో ఎవరికి అత్యధికంగా శిష్యులున్నారు?
ఎ) చైతన్యుడు బి) రామానంద
సి) చండీదాస డి) రామదాస
29. 'చిరాగ్-ఇ-ఢిల్లీ' అని పిలువబడ్డ సూఫీ సన్యాసి ఎవరు?
ఎ) మొయినుద్దీన్ చిస్థి బి) నసీరుద్దీన్
సి) హమీద్ ఉద్దీన్ నగౌరి
డి) నిజాముద్దీన్ జౌలియా
30. గాంధీజీకి ఇష్టమైన భజనలు రాసిన భక్తి ఉద్యమ కారుడు ఎవరు?
ఎ) నామదేవుడు బి) దాదుదయాళ్
సి) నర్సింగ్ మెహత డి) చైతన్యుడు
31. భూమిని 'ఉత్తమం, మధ్యమం, అధమం' అని 3 రకాలుగా విభజించినది ఎవరు?
ఎ) అక్బర్ బి) షాజహాన్
సి) జహంగీర్ డి) షేర్షా
32. క్రీ.శ. 1626లో జహంగీర్పై తిరుగుబాటు చేసి జహంగీర్ను బంధించిన అతని జనరల్ ఎవరు?
ఎ) మీర్జా అజీజ్ కోకా బి) మహబత్ ఖాన్
సి) హుస్సేన్ కాశ్మీరీ డి) మాన్సింగ్
33. మన్సబ్దారీ విధానంలో 'జమదాని' అనే నెలసరి జీతాలు ఇచ్చే విధానాన్ని మొగల్ చక్రవర్తి ఎవరు?
ఎ) అక్బర్ బి) షాజహాన్
సి) జహంగీర్ డి) ఔరంగజేబు
34. దారాఘకో ఉరిని గూర్చి వివరించిన ఫ్రెంచ్ వైద్యుడు బెర్నియర్ ఎవరి కాలంలో మొగల్ సామ్రాజ్యానికి వచ్చాడు?
ఎ) ఔరంగజేబు బి) జహంగీర్
సి) షాజహాన్ డి) అక్బర్
35. పితృరాజ్యాన్ని సోదరుల మధ్య విభజించుట అనునది ఎవరి సాంప్రదాయం ?
ఎ) టర్కీష్ మంగోలులు
బి) పశ్చిమ ఆసియావాసులు
సి) పర్షియన్లు డి) యూరోపియన్లు
36. మొగలుల కాలంలో అంతరంగిక విభాగాన్ని పర్యవేక్షించే అధికారి ఎవరు?
ఎ) మీర్బక్షి బి) మీర్ బాహే
సి) మీర్ - ఇ- మాన్ డి) మీర్ చార్
37. మొగలుల కాలంలో గ్రామీణ భారతంలో ఏ భూమి లేని వారు, శ్రమజీవులను ఏ విధంగా పిలిచేవారు?
ఎ) జాత్లు బి) కామిన్లు
సి) షాహీలు డి) సుబార్లు
38. మొగలుల కాలంనాటి ప్రముఖ హిందూ స్త్రీ రచయిత్రి ఎవరు?
ఎ) మీరాబాయి బి) కౌనాబాయి
సి) అకాబాయి డి) పైవారందరూ
39. గణిత వైద్య శాస్త్రాలను బాగా ప్రోత్సహించిన మొగల్ చక్రవర్తి ఎవరు?
ఎ) ఔరంగజేబు బి) జహంగీర్
సి) అక్బర్ డి) హుమాయున్
40. మహారాష్ట్రుల పాలనా వివరాలను వివరంగా అందించే గ్రంథం ఏది?
ఎ) పాలనా వ్యవహార
బి) మరాఠా దేశ వ్యవహార
సి) మరాఠా రాజ్యం డి) రాజ వ్యవహార
41. పోర్చుగీసు మొదటి గవర్నర్ అయిన ప్రాన్సిస్ - డి- అల్మీడా సముద్ర వర్తకంపై ఆధిపత్యం సాధించ డానికి అవలంభించిన విధానానికి గల పేరు?
ఎ) లీన్ కథియా విధానం బి) నీలి నీటి విధానం
సి) సైన్య సహకార పద్ధతి
డి) ఏకస్వామ్య విధానం
42. బెంగాల్ సైన్యానికి అధునాతన యుద్ధ రీతులలో ఆర్మేనియన్ల ద్వారా శిక్షణ ఇప్పించిన నవాబు ఎవరు?
ఎ) మీర్ ఖాసిం బి) మీర్ జాఫర్
సి) సిరాజుద్దౌలా డి) అలీవర్థీఖాన్
43. 1857 తిరుగుబాటును 'సాంప్రదాయ శక్తులు క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా చేసిన యుద్ధం' అని అభిప్రాయ పడినవారు ఎవరు?
ఎ) డిజ్రాయిలీ బి) రీస్
సి) కాయే డి) కూప్లాండ్
44. అంటరానితనంను నివారించుటకు దాస్ ఆశ్రమంను ఏర్పాటు చేసినది ఎవరు?
ఎ) సాధారణ బ్రహ్మసమాజ్ బి) ఆది బ్రహ్మ సమాజ్
సి) నియో బ్రహ్మ సమాజ్
డి) బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా
45. అనిబిసెంట్ అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి ఎప్పుడు అధ్యక్షత వహించారు?
ఎ) 1914 బి) 1917 సి) 1916 డి) 1911
46. 1839లో మహారాష్ట్రలో జరిగిన సోతర్వాడ్ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు?
ఎ) వాసుదేవ బల్వంత పాడ్కే బి) ఎం.జి.రనడే
సి) చిత్తూర్ సింగ్
డి) ఫోన్సావంత్, అన్నాసాహెబ్
47. సురేంద్రనాథ్ బెనర్జీ నేషనల్ లిబరల్ పార్టీని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1918 బి) 1917
సి) 1921 డి) 1922
48. బాబాగుర్జిత్ సింగ్ నాయకత్వంలోని 'కొమగాట మారు' అనే నౌకను కెనడా పోలీసులు ఎక్కడ పట్టుకున్నారు?
ఎ) మియావి బి) పారిస్
సి) వాంకోవార్ డి) జీడియాబందర్
49. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహంలో మొదటి సత్యాగ్రహి గా ఎవరిని ప్రకటించాడు?
ఎ) బద్రుద్దీన్ త్యాబ్జి బి) సరోజినీ నాయుడు
సి) జవహర్ లాల్ నెహ్రూ డి) అబ్బాస్ త్యాబ్జీ
50. బొంబాయిలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని రేడియో కార్యక్రమాల ద్వారా నిర్వహించింది ఎవరు?
ఎ) సరోజిని నాయుడు
బి) దుర్గాబాయి దేశ్ముఖ్
సి) ఉషా మెహతా డి) ఎం.ఎన్.రారు
సమాధానాలు
1.బి 2.ఎ 3.సి 4.ఎ 5.సి
6.ఎ 7.బి 8.డి 9.బి 10.సి
11.ఎ 12.సి 13.ఎ 14.బి 15.ఎ
16.డి 17.ఎ 18.డి 19.బి 20.సి
21.ఎ 22.సి 23.డి 24.సి 25.ఎ
26.బి 27.ఎ 28.ఎ 29.బి 30.సి
31.డి 32.బి 33.బి 34.సి 35.ఎ
36.సి 37.బి 38.డి 39.సి 40.డి
41.బి 42.ఎ 43.బి 44.ఎ 45.బి
46.డి 47.ఎ 48.సి 49.డి 50.సి
- షేక్ సయ్యద్ మియా
ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఫోన్: 9652748580