1. 'విక్రమార్జున విజయం'లో నాయకుడెవరు?
1) మొదటి అరికేసరి 2) రెండో నరసింహుడు
3) అమోఘవర్షుడు 4) రెండో అరికేసరి
2. ముదిగొండ చాళుక్యులు ప్రారంభంలో ఎవరికి సామంతులుగా ఉన్నారు?
1) బాదామీ చాళుక్యులు 2) తూర్పు చాళుక్యులు
3) కాకతీయులు 4) కల్యాణి చాళుక్యులు
3.'కామసాని' మేనల్లుడు ఎవరు?
1) మొదటి బేతరాజు 2) నాలుగో గుండరాజు
3) విరియాల ఎర్రభూపతి 4) కుసుమాయుధుడు
4. కరికాలచోడుని సంతానానికి సంబంధించిన వారు ఎవరు?
1) వెనుగొండ వంశీయులు 2) ముదిగొండ చాళుక్యులు
3) కందూరిచోడులు 4) రాష్ట్రకూటులు
5. ఏ దుర్గానికి 'ఏరువ సింహాసనం' అనే పేరుండేది?
1) దేవరకొండ 2) రాచకొండ
3) గద్వాల 4) నల్లగొండ
6. కల్యాణి చాళుక్య వంశానికి చెందిన ఏ చక్రవర్తి నుంచి కందూరి చోడులు 'కందూరునాడు'ను పొందారు?
1) జయకర్ణ 2) ఆరో విక్రమాదిత్యుడు
3) మూడో తైలపుడు 4) నాలుగో సోమేశ్వరుడు
7. తెలంగాణ ప్రాంతంలో మొదటిసారిగా పద్యాలు కనిపిస్తున్న శాసనం ఏది?
1) కొల్లిపర 2) కుర్క్యాల
3) వేములవాడ 4) పర్భని
8. 'కుర్క్యాల' శాసన కాలం?
1) క్రీ.శ. 930 2) క్రీ.శ. 935
3) క్రీ.శ. 940 4) క్రీ.శ. 945
9. 'కుర్క్యాల' శాసనాన్ని రచించి, వేయించినవారు?
1) సోమదేవసూరి 2) ముగ్ధ శివాచార్యుడు
3) పంపకవి 4) జినవల్లభుడు
10. కన్నడ ఆదికవి ఎవరు?
1) సోమదేవసూరి 2) ముగ్ధశివాచార్యుడు
3) పంపకవి 4) జినవల్లభుడు
11. కుర్క్యాల శాసనంలో ఏ రకమైన పద్యాలు కనిపిస్తున్నాయి?
1) కంద 2) ఆటవెలది
3) తేటగీతి 4) ద్విపద
12. హర్షుడికి సమకాలికంగా తెలంగాణ ప్రాంతాన్ని పులకేశి పాలించినట్లు పేర్కొన్నవారెవరు?
1) మల్లంపల్లి సోమశేఖర శర్మ
2) వట్టికోట ఆళ్వారుస్వామి
3) ఆదిరాజు వీరభద్రరావు
4) సురవరం ప్రతాపరెడ్డి
13. 'శ్రీ పర్వతీయులు' అని ఎవరిని పేర్కొంటారు?
1) బాదామీ చాళుక్యులు 2) వాకాటకులు
3) ఇక్ష్వాకులు 4) విష్ణుకుండినులు
14. ఇక్ష్వాకులు మొదట ఎవరికి సామంతులుగా ఉన్నారు?
1) వాకాటకులు 2) శాతవాహనులు
3) విష్ణుకుండినులు 4) బాదామీ చాళుక్యులు
15. స్వతంత్రంగా ఇక్ష్వాక రాజ్యాన్ని స్థాపించినవారెవరు?
1) వీరపురుషదత్తుడు
2) ఎహుబల శాంతమూలుడు
3) రుద్ర పురుషదత్తుడు
4) వాసిష్టీపుత్ర శ్రీశాంతమూలుడు
16. పురాణాల ప్రకారం ఇక్ష్వాక రాజులు ఎంతమంది?
1) 6 2) 7 3) 8 4) 4
17. ఇక్ష్వాక రాజుల పాలనా క్రమం?
1) రుద్రపురుషదత్తుడు, శ్రీశాంతమూలుడు, వాసిష్టీపుత్ర శ్రీశాంతమూలుడు, వీరపురుషదత్తుడు
2) వీరపురుషదత్తుడు, ఎహుబల శాంతమూలుడు, శ్రీశాంతమూలుడు, రుద్రపురుషదత్తుడు
3) వాసిష్టీపుత్ర శ్రీశాంతమూలుడు, వీరపురు షదత్తుడు, ఎహుబల శాంతమూలుడు, రుద్రపురు షదత్తుడు
4) ఎహుబల శాంతమూలుడు, రుద్రపురుషదత్తుడు, వీరపురుషదత్తుడు, శ్రీశాంతమూలుడు
18. ఇక్ష్వాకుల రాజధాని ఏది?
1) విజయపురి 2) నేలకొండపల్లి
3) ధాన్యకటకం 4) కోటిలింగాల
19. బి.ఎన్.శాస్త్రి ప్రకారం 'దక్షిణాపథపతి' అనే బిరుదున్న రాజు ఎవరు?
1) రుద్రపురుషదత్తుడు 2) శ్రీశాంతమూలుడు
3) ఎహుబల శాంతమూలుడు 4) వీరపురుషదత్తుడు
20. ఉజ్జయినీ పాలకుడైన శకరాజు కుమార్తెను వివాహ మాడిన రాజు?
1) వీరపురుషదత్తుడు 2) రుద్రపురుషదత్తుడు
3) ఎహుబల శాంతమూలుడు 4) శ్రీశాంతమూలుడు
21. రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డికి 'ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్' గౌరవ బిరుదును ఏ సంవత్సరంలో ఇచ్చారు?
1) 1931 2) 1921 3) 1925 4) 1952
22. రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి హైదరాబాద్లో 'రెడ్డి హాస్టల్'ను ఏ సంవత్సరంలో స్థాపించారు?
1) 1925 2) 1920 3) 1930 4) 1918
23. 'సర్ఫేఖాస్' అంటే ఏమిటి?
1) బహుమతులు 2) బంగారు నాణేలు
3) నిజాం నవాబు సొంత ఖర్చుల కోసం సేద్యం చేసే భూమలు
4) ఉన్నత న్యాయస్థానం
24. 1952లో హైదరాబాద్ సంస్థానంలో ఎవరి నాయక త్వంలో ప్రథమ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు?
1) కొండా వెంకట రంగారెడ్డి 2) మర్రి చెన్నారెడ్డి
3) బూర్గుల రామక ష్ణారావు
4) స్వామీ రామానంద తీర్థ
25. 1952లో హైదరాబాద్ సంస్థానంలో ఎవరి నాయ కత్వంలో ప్రథమ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు?
1) కొండా వెంకట రంగారెడ్డి
2) మర్రి చెన్నారెడి
3) బూర్గుల రామక ష్ణారావు
4) స్వామీ రామానంద తీర్థ
26. 1916లో 'హైదరాబాద్ యంగ్ మెన్స్ యూనియన్' సంస్థకు అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించారు?
1) బూర్గుల రామక ష్ణారావు
2) వామన్ నాయక్
3) మాడపాటి హన్మంతరావు
4) కొండా వెంకట రంగారెడ్డి
27. 1931లో బూర్గుల రామక ష్ణారావు అధ్యక్షతన రెండో ఆంధ్ర మహాసభను ఎక్కడ నిర్వహించారు?
1) కోటిలింగాల, కరీంనగర్ జిల్లా
2) దేవరకొండ, నల్లగొండ జిల్లా
3) హన్మకొండ, వరంగల్ జిల్లా
4) వనపర్తి, మహబూబ్ నగర్ జిల్లా
28. బూర్గుల రామక ష్ణారావు రచించిన వివిధ వ్యాసాలను ఏ సంస్థ 'సారస్వత వ్యాస ముక్తావళి' పేరుతో గ్రంథంగా ప్రచురించింది?
1) ఆంధ్ర సారస్వత పరిషత్తు
2) దేశోద్ధారక గ్రంథ మండలి
3) శ్రీక ష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం
4) విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి
29. ఎన్నో ఆంధ్ర మహాసభలో 'గస్తీ నిషాన్ తిర్టన్ సర్క్యూలర్ నంబరు 53'ని ఉపసంహరించాల్సిం దిగా నిజాం ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు?
1) 2 2) 4 3) 1 4) 6
30. 1930లో మెదక్ జిల్లా జోగిపేటలో 'నిజాం రాష్ట్ర ప్రథమాంధ్ర మహాసభ'ను ఎవరి అధ్యక్షతన నిర్వహించారు?
1) సురవరం ప్రతాపరెడ్డి
2) బూర్గుల రామక ష్ణారావు
3) మాడపాటి హన్మంతరావు
4) రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి
31. 'హుస్సేన్ సాగర్' జలాశయ నిర్మాత ఎవరు?
1) ఇబ్రహీం కుతుబ్ షా
2) మహమ్మద్ కులీ కుతుబ్ షా
3) అబుల్ హసన్ తానీషా
4) మహమ్మద్ కుతుబ్ షా
32. 'కవికర్ణ రసాయనం' గ్రంథకర్త ఎవరు?
1) సారంగు తమ్మయ్య
2) సంకుసాల న సింహ కవి
3) అద్దంకి గంగాధర కవి 4) కంచర్ల గోపన్న
33. మువ్వ గోపాల పద రచయిత క్షేత్రయ్య ఏ గోల్కొండ నవాబు ఆస్థానాన్ని సందర్శించారు?
1) అబుల్ హసన్ తానీషా
2) మహమ్మద్ కులీ కుతుబ్ షా
3) సుల్తాన్ కులీ 4) అబ్దుల్లా కుతుబ్ షా
34. కింది వాటిలో 'డచ్చి తూర్పు ఇండియా'కు సంబంధిం చిన రేవు ఏది?
1) మచిలీపట్నం 2) బారుకచ్చా
3) పులికాట్ 4) కల్యాణ
35. 'హైదరాబాద్ స్టేట్'ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1518 2) 1724 3) 1857 4) 1953
36. 'తెలంగాణా పీపుల్స్ స్ట్రగుల్ అండ్ ఇట్స్ లెసన్స్' గ్రంథ రచయిత ఎవరు?
1) రావి నారాయణ రెడ్డి 2) పుచ్చలపల్లి సుందరయ్య
3) గద్దె లింగయ్య 4) దేవులపల్లి రామానుజరావు
37. ఉర్దూ భాషలో 'దివాన్' పేరుతో సంకలనాలు చేసిన గోల్కొండ నవాబు ఎవరు?
1) అబుల్ హసన్ తానీషా 2) మహమ్మద్ కుతుబ్ షా
3) అబ్దుల్లా కుతుబ్ షా 4) మహమ్మద్ కులీ కుతుబ్ షా
38. కుతుబ్షాహీ స్వతంత్ర రాజ్యాన్ని ఎవరు, ఎప్పుడు స్థాపించారు?
1) మహమ్మద్ కులీ కుతుబ్ షా - క్రీ.శ. 1591
2) ఇబ్రహీం కుతుబ్ షా - క్రీ.శ. 1550
3) సుల్తాన్ కులీ - క్రీ.శ. 1518
4) అబ్దుల్లా కుతుబ్ షా - క్రీ.శ.1672
39. తెలుగు కవులు 'మల్కిభరాముడు'గా కీర్తించిన గోల్కొండ సుల్తాన్ ఎవరు?
1) మహమ్మద్ కులీ కుతుబ్షా 2) అబ్దుల్లా కుతుబ్షా
3) తానీషా 4) ఇబ్రహీం కుతుబ్షా
40. 'లైలా మజ్ను' కావ్య రచయిత ఎవరు?
1) వాజిహీ 2) నైరోబీ
3) మహమ్మద్ కులీ కుతుబ్ షా 4) ఇక్బాల్
41. 'విశాలాంధ్రలో ప్రజారాజ్యం' పుస్తక రచయిత ఎవరు?
1) ఎన్.జి. రంగా 2) గద్దె లింగయ్య
3) పుచ్చలపల్లి సుందరయ్య 4) రావి నారాయణ రెడ్డి
42. 'అణా గ్రంథమాల' అనే పుస్తక సంస్థను ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించారు?
1) వెల్దుర్తి మాణిక్యరావు 2) కె.సి. గుప్తా
3) కొమర్రాజు లక్ష్మణరావు
4) నాయని వెంకట రంగారావు
43. హైదరాబాద్ సంస్థానంలో.. నిజాం నవాబు నిషేధించిన 'రైతు' పుస్తక రచయిత ఎవరు?
1) జమలాపురం కేశవరావు 2) ఆదిరాజు వీరభద్రరావు
3) వెల్దుర్తి మాణిక్యరావు 4) సురవరం ప్రతాపరెడ్డి
44. రాజకీయ సంస్కరణల్లో భాగంగా నిజాం నవాబు 'అరవముద అయ్యంగార్ కమిషన్'ను ఏ సంవత్సరంలో నియమించారు?
1) 1932 2) 1942 3) 1952 4) 1938
45. 1904లో తెలంగాణ ప్రాంతంలో 'శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం'ను ఎక్కడ స్థాపించారు?
1) హైదరాబాద్ 2) మహబూబ్ నగర్
3) హన్మకొండ 4) నల్లగొండ
46. హైదరాబాద్లో 'ఉస్మానియా విశ్వవిద్యాలయం'ను ఏ సంవత్సరంలో స్థాపించారు?
1) 1918 2) 1935 3) 1937 4) 1920
47.హైదరాబాద్లో 'శ్రీకష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం'ను ఏ సంవత్సరంలో స్థాపించారు?
1) 1920 2) 1901 3) 1904 4) 1916
సమాధానాలు
1.4 2.2 3.1 4.3 5.4
6.2 7.2 8.3 9.4 10.3
11.1 12.4 13.3 14.2 15.4 16.2 17.3 18.1 19.3 20.2
21.1 22.4 23.3 24.3 25.4
26.2 27.2 28.1 29.1 30.1
31.1 32.2 33.4 34.3 35.2
36.2 37.4 38.3 39.4 40.1
41.3 42.2 43.3 44.1 45.3
46.1 47.2
Authorization