ప్రశ్న: నేను ఎస్ఎగా పనిచేయుచున్నాను. నామూల వేతనం 36070గా ఉన్నది. ప్రస్తుతం టీఎస్జీఎల్ఐలో నెలవారీ రూ.1150 ప్రీమియం చెల్లిస్తున్నాను. దీనిని 5 వేల రూపాయలకు పెంచుకోవచ్చా? - బి.శేఖర్, వాజేడ్
జవాబు: పెంచుకోవచ్చు. మూల వేతనమును బట్టి ప్రీమియంను చెల్లించాలి. మీరు ప్రస్తుత మూల వేతనం ప్రకారం 1150రూ.లు మినిమమ్ చెల్లిస్తున్నారు. గరిష్టంగా మూలవేతనానికి 20 శాతం వరకు పెంచుకోవచ్చు. జీవో నెం: 124, ఆర్థిక, తేదీ: 24.05.2013 ప్రకారం నిర్ధారిత శ్లాబ్రేటు కన్నా ఎక్కువ ప్రీమియం చెల్లించాలనుకుంటే ప్రీమియం మినహాయించిన వెంటనే టీఎస్జీఎల్ఐ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపుకోవాలి.
జవాబు: జమచేయడానికి నిబంధనలు అనుమతించడం లేదు. జీవో నెం: 119 ఆర్థిక తేదీ: 21.04.1998, జీవో 92, ఆర్థిక తేదీ: 08.08.2000ల ప్రకారం స్పెషల్ టీచర్ సర్వీస్ పెన్షన్కు, ఎఎఎస్కు మాత్రమే పరిగణించబడుతుంది.