లింగంపేట్ : తెలంగాణ ప్రభుత్వం వెంటనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని సోమ వారం తహసీల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు తహసీల్దార్ మోతిసింగ్కు వినతి పత్రాన్ని సమర్పించారు. సెప్టెంబర్ 1వ తేదీన సామూహిక సెలవు ఇవ్వాలని వారు తహస ీల్దార్కు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. ప్రభుత్వం కొత్తపెన్షన్ విధానం వల్ల ఎంతో మంది ఉద్యోగులకు నష్టం వాటిల్లుతుం దన్నారు. సీపీఎస్ విధానాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఆయన అన్నారు. ప్రభుత్వం పురానాలోచించాలని ఆయన తెలిb ారు. వినతి పత్రం సమర్పించిన వారిలో ఆర్ఐ గణేశ్ వీఆర్వోలు సత్యనారాయణ, రాజేశ్వర్, హన్మాండ్లు, అనురాధ, శంకర్లున్నారు.