నవతెలంగాణ-దోమకొండ గణేశ్ మండపాల వద్ద సౌండ్, లైటింగ్ కోసం అనుమతి ఇవ్వాలని తహసీల్దార్ షరిఫోద్దీన్కి, విశ్వహిందూ పరిషత్, ఉత్సవ కమిటీ నాయకులు నతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణేశ్ నవరాత్రుల్లో భాగంగా గణేశ్ మండపాల వద్ద సౌండ్, లైటింగ్ కోసం అనుమతి ఇవ్వాలని కోరారు.