నవతెలంగాణ-కమ్మర్పల్లి
మండలంలోని ఉప్లూర్లోని గుడక్కడి సంఘం గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. సర్ప ంచి రేగుంట భూమాయి వినాయక మం డపం వద్ద ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్య క్రమంలో పాల్గ్గొన్నారు. అదేవిధంగా గ్రామం లోని 2011-12 పదో తరగతి బ్యాచ్ విద్యా ర్థులు ప్రతిష్టించిన మట్టి గణపతి విగ్రహా మం డపం వద్ద, చిలుకూరి సంఘం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రేగుంట దేవేందర్, తదితరులు పాల్గొ న్నారు.
చౌట్పల్లిలో...
మండలంలోని చౌట్పల్లిలో శరత్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన మట్టి వినా యక విగ్రహా మండపాన్ని టీిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముత్యాల సునీల్రెడ్డి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా సునీల్రెడ్డితో అర్చకుడు సాయికుమార్ వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయించారు. కార్యక్రమంలో నాయ కులు పాలెపు నర్సయ్య, అల్లకొండ సాయన్న, తదితరులు పాల్గొన్నారు.
మెండోరా : మండల కేంద్రంలోని రెడ్డి యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుడి విగ్రహానికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ము త్యాల సునీల్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వ హించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సత్రంలో పాల్గొన్నారు. మండలంలోని సావెల్ గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర యూత్, ఆదర్శ యూత్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముత్యాల సునీల్రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, లక్ష్మణ్, తుక్కజి నాయక్, శ్రావణ్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.
జక్రాన్పల్లి : మండల కేంద్రంలోని అరు ంధతి యూత్ ఆధ్వర్యంలో గణేష్ మండలి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం నిర్వ హించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ భోజన్న, ఉప సర్పంచ్ నర్సారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బాలకిషన్, కాంగ్రెస్ నాయకులు బుల్లెట్ అక్బ ర్ఖాన్, యూత్ సభ్యులు పాల్గొన్నారు.
Authorization