నవతెలంగాణ-సదాశివనగర్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే శనివారం మల్టీషోరూమ్ను ప్రారంభించారు. విఘ్నేశ్వర మల్టీ మోటర్స్ను ఆయన ప్రారంభించారు. అనంతరం వాహనాన్ని సొంతగా నడిపించారు. కార్యక్రమంలో షోరూమ్ యజమని ప్రవీన్, సాయికుమార్, కాంగ్రెస్ నాయకులు రామాగౌడ్, యువరాజు తదితరులు పాల్గొన్నారు.