నవతెలంగాణ-డిచ్పల్లిగుర్తుతెలియని వృద్ధురాలు తప్పిపోయి వచ్చినట్టు మండలంలోని నక తండాకు చెందిన మెజీరాంనాయక్ తెలిపారు. మహిళ మూగదని, చెవులు కూడా వినబడని తెలిపారు. బంధువులు ఎవరైనా ఉంటే తీసుకుని వెళ్లాలని తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి సంబంధిత వార్తలు