నవతెలంగాణ-బోధన్ మండలంలోని కల్దుర్కి గ్రామానికి చెందిన జననియూత్ సభ్యుడు బసంత్ శశికాంత్ న ేహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాన్యాస పోటీల్లో జిల్లాస్థాయిలో రెండో బహుమతి సాధించారు. నేహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన దేశభక్తి, దేశ నిర్మా ణం అనే అంశంపై నిర్వహించిన ఉపా న్యాసపోటీల్లో తన ప్రతిభ చూపడంతో జిల్లా స్థాయిలో రెండో బహుమతికి ఎంపికైనట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జనని యూత్ సభ్యులు ఆయనకు అభినందనలు తెలిపారు.