శాంసంగ్ నుంచి నుంచి మొదటిసారిగా నాలుగు కెమెరాలతో స్మార్ట్ ఫోన్ విడుదల కాబోతోంది. గెలాక్సీ ఏ9 పేరుతో నవంబర్ 20 నుంచి భారత మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఏ9 ఫీచర్లు : రీయర్ : నాలుగు కెమెరాలు. 24ఎంపీ, 10ఎంపీ, 8ఎంపీ, 5ఎంపీసెల్ఫీ: 24 ఎంపీ డిస్ప్లే : 6.30 అంగుళాలురిజల్యూషన్ : 1080 ఞ 2220 పిక్సల్స్ ప్రాసెసర్ : ఆక్టాకోర్.ఫ్లాట్ఫామ్ : ఆండ్రాయిడ్ 8.0 ఓరియోర్యామ: 6జీబీ స్టోరేజీ : 128 జీబీ బ్యాటరీ: 3800 ఎంఏహెచ్ అదనపు ఫీచర్లు : మొబైల్ టెలీఫొటో, ఆఫ్టికల్ జుమ్, అల్ట్రా వైడ్, లోలైట్ కెమెరా కండీషన్ ఫేస్ అన్లాక్, ధర రూ.39,000/- పంపినవారు : మహేశ్బాబు గట్టు, హైదరాబాద్ మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి సంబంధిత వార్తలు