ప్లిప్ ఫోన్లలో ఒకప్పుడు ట్రెండ్గా మారిన శాంసంగ్ మళ్లీ ఫోన్ ట్రెండ్ను పరిచయం చేస్తోంది. 'డబ్ల్యూ 2019' పేరుతో హైఎండ్ ఫ్లిప్మోడల్ స్మార్ట్ఫోన్ను చైనాలో లాంఛ్ చేసింది. ఫింగర్ ప్రింట్ సెన్సార్తో, హైఎండ్ ఫీచర్లను పొందుపరిచింది. రోజ్ గోల్డ్, ప్లాటినం కలర్ వేరియెంట్లలో లభ్యమవుతున్న శాంసంగ్ డబ్ల్యూ 2019 స్మార్ట్ఫోన్ ధర సుమారు 18,999 యువాన్లు.. అంటే ఇండియాల్లో రూ. 1,98,720శాంసంగ్ డబ్ల్యూ2019 ఫీచర్లుడిస్ప్లే : 4.2 అంగుళాల అమోలెడ్ డ్యుయల్ . (ఇంటర్నల్, ఎక్స్టర్నల్) రిజల్యూషన్ : 1920 ఞ 1080 పిక్సల్స్ ప్రాసెసర్ : 1.7 జీహెచ్జెబ్ ఆక్టాకోర్.ఫ్లాట్ఫామ్ : ఆండ్రాయిడ్ 8.1 ఓరియోమెమొరీ : 6జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్కెమెరా : 12ం12 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాసెల్ఫీ : 8 ఎంపీ కెమెరా3070 ఎంఏహెచ్ బ్యాటరీ మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి సంబంధిత వార్తలు