Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • కౌలురైతు ఆత్మహత్య
  • ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి
  • కామారెడ్డిలో కరోనా కలకలం
  • ఢిల్లీలో కొత్తగా 17,282 కరోనా కేసులు
  • తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
వామన్‌రావు దంపతుల హత్యతో ప్రమేయం ఉన్న వారికి శిక్ష పడేలా చేస్తాం | తాజా వార్తలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

వామన్‌రావు దంపతుల హత్యతో ప్రమేయం ఉన్న వారికి శిక్ష పడేలా చేస్తాం

Tue 02 Mar 21:49:20.939828 2021

హైదరాబాద్‌ : న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య బాధ కలిగించినట్లు టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. న్యాయవాదులు తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే వారినే సీఎం కేసీఆర్‌ అడ్వకేట్‌ జనరల్‌గా నియమించినట్లు తెలిపారు. హైకోర్టు విభజన కోసం ప్రధాని మోడీని సీఎం కేసీఆర్‌ ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారు. హైకోర్టు విభజన తర్వాతనే తెలంగాణకు న్యాయం జరిగిందన్నారు. వామన్‌రావు దంపతుల హత్య బాధకలిగించిందన్న మంత్రి హత్య కేసులో ఆరోపణలు వచ్చిన నేతను పార్టీ నుంచి తక్షణమే తొలగించినట్లు తెలిపారు. అదేవిధంగా హత్యతో ప్రమేయం ఉన్న వారికి కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు. శాంతిభద్రతల విషయంలో సీఎం కేసీఆర్‌ కఠినంగా ఉన్నారన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టం కోసం తప్పకుండా కృషి చేస్తామన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కౌలురైతు ఆత్మహత్య
ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి
కామారెడ్డిలో కరోనా కలకలం
ఢిల్లీలో కొత్తగా 17,282 కరోనా కేసులు
తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్
రాజస్థాన్‌లోనూ రాత్రిపూట కర్ఫ్యూ
సన్‌రైజర్స్‌ లక్ష్యం 150
సోనీ నుంచి రెండు స్మార్ట్‌ఫోన్స్ విడుదల
మహారాష్ట్రలో కొత్తగా 58,952 కరోనా కేసులు
కరోనా నుంచి కోలుకున్న కేరళ సీఎం
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
కరోనా వ్యా‌క్సి‌న్‌పై డెన్మా‌ర్క్ అనూహ్య నిర్ణ‌యం
ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్
షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు: మంత్రి సురేష్
యూపీ కాంగ్రెస్ నేతలతో ప్రియాంక అత్యవసర సమావేశం
అంబేద్కర్ కు హోంమంత్రి మహమూద్ అలీ నివాళి
వకీల్ సాబ్ చూసి ఎన్టీఆర్‌, పవన్ ను హాగ్ చేసుకున్నాడు..
వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: ఈటల రాజేందర్
ఉపాధ్యాయ సంగం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
మసీదులో సామూహిక ప్రార్థనలకు హైకోర్టు నిరాకరణ
టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌
ఒక్క కరోనా టెస్ట్..రెండు రిపోర్ట్‌లు..!
క‌రోనా మొదటి వేవ్‌కు.. రెండో వేవ్‌కు తేడా ఉంది
గంజాయి స్మగ్లర్ల అరెస్ట్ : సీపీ మహేష్ భగవత్
భైంసాలో క‌రోనా క‌ల‌క‌లం
ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి: మహేష్ భగవత్
ఏపీలో కొత్తగా 4,157 కరోనా కేసులు
శ్మశానంలో చోటులేక అంబులెన్సులోనే శవాలు..!
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.