Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రెండో అంతస్తు పైనుంచి కరోనా పేషెంట్ దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి సంగేమ్ మండల కేంద్రంకు చెందిన రాయపురం లింగమూర్తిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.