Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప నష్టాలతో ముగిసాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు స్వల్ప నష్టాలకు జారీ చేసింది. చివరకు బీఎస్ఈ సెన్సెక్స్ 66.23 పాయింట్లు (0.13శాతం) క్షీణించి 52586.84 వద్ద స్థిరపడితే, ఎన్ఎస్ఈ నిఫ్టీ 15.50 పాయింట్లు(0.10శాతం) నష్టపోయి 15763 వద్ద ఉంది. నేడు సుమారు 1808 షేర్లు అడ్వాన్స్ చేయబడ్డాయి, 1352 షేర్లు క్షీణించాయి, 126 షేర్లు మారలేదు. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.40 వద్ద ఉంది.