Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణకు త్వరలోనే మరో మూడు కంపెనీలు రాబోతున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. శుక్రవారం సిరిసిల్ల అపెరల్ పార్కులో గోకుల్దాస్ ఇమేజస్ కంపెనీ శంకుస్థాపన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో ఆరు నెలల్లో కంపెనీ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు. చేనేత కార్మికులను ఓనర్లుగా మార్చే చర్యలు చేపట్టామని తెలిపారు.