Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో కొత్త మోడల్లో స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ పేర్కొంది. భారత మార్కెట్లో మైక్రోమ్యాక్స్ ఇన్ 2బీ డ్యూయల్ కెమెరాలతోపాటు 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటే స్మార్ట్ఫోన్ను విడుదల చేసినట్లు మైక్రోమ్యాక్స్ కంపెనీ తెలిపింది. 5జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ మైక్రోమ్యాక్స్ స్మార్ట్ఫోన్ రూ. 7,999 ఉంటుంది.