Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రాష్ట్రంలో నర్సులు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ నాయకురాలు గీతారెడ్డి తెలిపారు. కరోనా సమయంలో కుటుంబ సభ్యులను పట్టించుకోకుండా కోవిడ్ రోగులకు సేవలు చేసింది ఈ నర్సులేనని ఆమె అన్నారు. కరోనా సమయంలో సేవలు చేయించుకుని అనంతరం వాళ్లని రోడ్డు మీదకు పడేస్తావా అని తెలంగాణ ప్రభుత్వాన్ని గీతారెడ్డి నిలదీశారు.