Thank you very much ❤️. Love you all. Stay safe. #goodbye #IZY17 pic.twitter.com/4dXt72bMn0
— Isuru Udana (@IAmIsuru17) July 31, 2021
Authorization
Thank you very much ❤️. Love you all. Stay safe. #goodbye #IZY17 pic.twitter.com/4dXt72bMn0
— Isuru Udana (@IAmIsuru17) July 31, 2021
హైదరాబాద్ : టీమ్ఇండియాపై 2-1తేడాతో టీ20 సిరీస్ను గెలుచుకుని ఉత్సాహంగా ఉన్న శ్రీలంక జట్టుకు షాక్ తగిలింది. అనూహ్యంగా శ్రీ లంక సీనియర్ బౌలర్ ఇసురు ఉదాన.. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్ తో జరిగిన సిరీస్ యే అతను ఆడిన చివరిది. 2009లో టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్ తో ఎంట్రీ ఇచ్చిన ఉదాన, 2012లో భారత్పై వన్డే అరంగేట్రం చేశాడు. కెరీర్లో 21 వన్డేలు, 33 టీ20 ఆడాడు. మొత్తంగా 45 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో చివరిసారిగా గతేడాది ఆర్సీబీ తరఫున ఆడాడు.
ఈ సందర్భంగా 33 ఏండ్ల ఉదానా మాట్లాడుతూ.. తాను దేశానికి సేవ చేసినందుకు గర్వపడుతున్నానన్నారు. అయితే యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాడానికి తాను రిటైర్ అవుతున్నట్టు చెప్పాడు.