Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బీజేపీ నాయకులకు నిజం చెప్పే అలవాటు లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం జమ్మికుంట పట్టణంలో 31.30కోట్ల రూపాయలతో అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, రైల్వే స్టేషన్ షాపింగ్ కాంప్లెక్స్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దేశంలో రెండు వేల రూపాయల పెన్షన్ ఇవ్వలేని బీజేపీ రూ.50 లక్షలు కావాలని డిమాండ్ చేయడం సిగ్గు చేటన్నారు. వెనుక బడి ఉన్న కులాలకు దళిత బంధు ఒక వరమన్నారు.