Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టోక్యో ఒలింపిక్స్లో బాక్సింగ్లో భారత్ కు మళ్లీ నిరాశే ఎదురైంది. . 69-75 కిలోల మహిళల బాక్సింగ్ బౌట్లో క్వార్టర్స్లో చైనా బాక్సర్ లీ క్వియాన్ చేతిలో పూజా రాణి 5-0 తేడాతో ఓడింది.